Home » concern
‘‘20 కోట్ల మంది ప్రజలు పేదరికంలో ఉన్నందుకు మనం చింతించాలి. అలాగే 25 కోట్ల మంది ప్రజల రోజు వారి ఆదాయం 375 రూపాయల కంటే తక్కువగా ఉంది. పేదరికం మనకు దెయ్యంలాగ అవతరించింది. మనం ఆ దెయ్యాల్ని చంపేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ స్వ�
ప్రజలు ఎందుకు చీకట్లో మగ్గాలి? ఇది భారతీయుల ఖర్మానా? దేశంలో 65వేల టీఎంసీల నీరు నదుల్లో అందుబాటులో ఉందన్నారు. అయినా ప్రజలు మంచినీరు, సాగు నీటి కోసం ఎందుకు అల్లాడుతున్నారని ప్రశ్నించారు.
చైనాలోని స్థిరాస్తి కంపెనీ ఎవర్గ్రాండ్ సంక్షోభంలో పడింది. చైనాతో పాటు ప్రపంచ మార్కెట్లకు ఆందోళన కలిగిస్తోంది. భారత్ స్టాక్ మార్కెట్లో లోహ కంపెనీల షేర్లు కుదేలవుతున్నాయి.
యూరప్ లో ఇటీవల వెలుగులోకి వచ్చిన డెల్టా ప్లస్ వేరియంట్ పై ఆందోళన చెందాల్సిన పనేమీ లేదని కేంద్రం తెలిపింది.
“Ram Bharose” Allahabad hc up healthcare system : కరోనా మొదటి వేవ్ లో మహమ్మారి ప్రభావం ఎక్కువగా నగరాల్లోనే ఎక్కువగా ఉండేది. మరణాలు కూడా నగరాల్లోనే ఉండేవి. కానీ ఈ సెకండ్ వేవ్ చిన్న చితకా పట్టణాలతో పాటు గ్రామాల్ని కూడా వదలటంలేదు. ఆఖరికి తండాలను కూడా వదలట్లేదు. మరణాలు భారీ
Chandrababu Airport :రేణిగుంట విమానాశ్రయంలో..టీడీపీ అధినేత చంద్రబాబు నిరసన కొనసాగుతోంది. తనను బయటకు వెళ్లేందుకు అనుమతించాలంటూ..ఆయన నిరసన కొనసాగిస్తున్నారు. ఇందుకు పోలీసులు అనుమతించడం లేదు. దీంతో ఆయన విమానాశ్రయంలోని..వీఐపీ రేంజ్ వద్ద….నేలపైనే కూర్చొని
Corona again in Delhi : ఢిల్లీలో మరోసారి కరోనా వైరస్ కలకలం రేపుతున్నది. మూడోసారి వైరస్ విజృంభిస్తోంది. వరుసగా రెండో రోజు కూడా సుమారు 7 వేల వరకు కరోనా కేసులు వెలుగు చూశాయి. బుధవారం నుంచి గురువారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 6,715 కరోనా కేసులు, 66 మరణాలు నమోదయ్యాయి.
Rajinikanth’s political entry : సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం కోసం తమిళనాడులో ఆయన అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే దీనిపై స్పష్టత మాత్రం రావడం లేదు. ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా ఆయన రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనను పూర్తిగా విరమ�
టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్ కు సంవత్సర కాలం ముందుగానే కరోనావైరస్ వ్యాక్సిన్లు రెడీ అయిపోయాయి. రీసెర్చ్ స్టడీల ప్రకారం.. కొవిడ్-19కు ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్ అయినవారిలో కొద్దినెలల్లోనే ఇమ్యూనిటీ మాయమవుతుందట. పెద్ద మొత్తంలో ఈ వ్యాక్సిన్ తయార�
కరోనా తెచ్చిన కష్టంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు వర్చువల్ లేదా ఆన్ లైన్ క్లాసులకు అనుగుణంగా పెనుగులాడుతుండగా, చాలామంది డిజిటల్ అలసట యొక్క పతనాలను ఎదుర్కొంటున్నారు. చండీగడ్ కు చెందిన కొందరు విద్యార్థులు.. డిజిటల్ తరగతుల�