-
Home » concern
concern
Dattatreya Hosabale: దేశంలో పెరుగుతోన్న నిరుద్యోగం, పేదరికంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఆర్ఎస్ఎస్
‘‘20 కోట్ల మంది ప్రజలు పేదరికంలో ఉన్నందుకు మనం చింతించాలి. అలాగే 25 కోట్ల మంది ప్రజల రోజు వారి ఆదాయం 375 రూపాయల కంటే తక్కువగా ఉంది. పేదరికం మనకు దెయ్యంలాగ అవతరించింది. మనం ఆ దెయ్యాల్ని చంపేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ స్వ�
CM KCR : దుర్మార్గమైన విధానాలు దేశానికి అశనిపాతంలా దాపురించాయి : సీఎం కేసీఆర్
ప్రజలు ఎందుకు చీకట్లో మగ్గాలి? ఇది భారతీయుల ఖర్మానా? దేశంలో 65వేల టీఎంసీల నీరు నదుల్లో అందుబాటులో ఉందన్నారు. అయినా ప్రజలు మంచినీరు, సాగు నీటి కోసం ఎందుకు అల్లాడుతున్నారని ప్రశ్నించారు.
Evergrande Crisis : చైనాలో ‘ఎవర్గ్రాండ్’ సంక్షోభం..! ప్రపంచ మార్కెట్లలో ఆందోళన
చైనాలోని స్థిరాస్తి కంపెనీ ఎవర్గ్రాండ్ సంక్షోభంలో పడింది. చైనాతో పాటు ప్రపంచ మార్కెట్లకు ఆందోళన కలిగిస్తోంది. భారత్ స్టాక్ మార్కెట్లో లోహ కంపెనీల షేర్లు కుదేలవుతున్నాయి.
Delta Plus : డెల్టా ప్లస్ వేరియంట్ పై కేంద్రం కీలక ప్రకటన
యూరప్ లో ఇటీవల వెలుగులోకి వచ్చిన డెల్టా ప్లస్ వేరియంట్ పై ఆందోళన చెందాల్సిన పనేమీ లేదని కేంద్రం తెలిపింది.
Ram Bharose : ‘ప్రజల్ని ఇక రాముడే కాపాడాలి’: అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
“Ram Bharose” Allahabad hc up healthcare system : కరోనా మొదటి వేవ్ లో మహమ్మారి ప్రభావం ఎక్కువగా నగరాల్లోనే ఎక్కువగా ఉండేది. మరణాలు కూడా నగరాల్లోనే ఉండేవి. కానీ ఈ సెకండ్ వేవ్ చిన్న చితకా పట్టణాలతో పాటు గ్రామాల్ని కూడా వదలటంలేదు. ఆఖరికి తండాలను కూడా వదలట్లేదు. మరణాలు భారీ
భోజనం వద్దన్న బాబు..మంచినీళ్లు కూడా తీసుకోలేదు!
Chandrababu Airport :రేణిగుంట విమానాశ్రయంలో..టీడీపీ అధినేత చంద్రబాబు నిరసన కొనసాగుతోంది. తనను బయటకు వెళ్లేందుకు అనుమతించాలంటూ..ఆయన నిరసన కొనసాగిస్తున్నారు. ఇందుకు పోలీసులు అనుమతించడం లేదు. దీంతో ఆయన విమానాశ్రయంలోని..వీఐపీ రేంజ్ వద్ద….నేలపైనే కూర్చొని
ఢిల్లీలో మరోసారి కరోనా కలకలం… కొత్తగా 6,715 కేసులు
Corona again in Delhi : ఢిల్లీలో మరోసారి కరోనా వైరస్ కలకలం రేపుతున్నది. మూడోసారి వైరస్ విజృంభిస్తోంది. వరుసగా రెండో రోజు కూడా సుమారు 7 వేల వరకు కరోనా కేసులు వెలుగు చూశాయి. బుధవారం నుంచి గురువారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 6,715 కరోనా కేసులు, 66 మరణాలు నమోదయ్యాయి.
రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా ? లేదా ? అభిమానుల్లో ఆందోళన కలిగిస్తున్న లేఖ
Rajinikanth’s political entry : సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం కోసం తమిళనాడులో ఆయన అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే దీనిపై స్పష్టత మాత్రం రావడం లేదు. ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా ఆయన రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనను పూర్తిగా విరమ�
కరోనా లక్షణాలు కనిపించిన వాళ్లలో యాంటీబాడీలు ఎక్కువ ఉత్పత్తి… అవి ఎక్కువ కాలం ఉండవ్!!
టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్ కు సంవత్సర కాలం ముందుగానే కరోనావైరస్ వ్యాక్సిన్లు రెడీ అయిపోయాయి. రీసెర్చ్ స్టడీల ప్రకారం.. కొవిడ్-19కు ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్ అయినవారిలో కొద్దినెలల్లోనే ఇమ్యూనిటీ మాయమవుతుందట. పెద్ద మొత్తంలో ఈ వ్యాక్సిన్ తయార�
గంటల తరబడి ఆన్ లైన్ క్లాసులంటే…పిల్లలు,పేరెంట్స్ కాదు టీచర్లకు కష్టమే…ఏం చేద్దాం?
కరోనా తెచ్చిన కష్టంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు వర్చువల్ లేదా ఆన్ లైన్ క్లాసులకు అనుగుణంగా పెనుగులాడుతుండగా, చాలామంది డిజిటల్ అలసట యొక్క పతనాలను ఎదుర్కొంటున్నారు. చండీగడ్ కు చెందిన కొందరు విద్యార్థులు.. డిజిటల్ తరగతుల�