Home » concluded
ఘనమైన చరిత్ర కలిగిన హైదరాబాద్ లోని ఉస్మానియా హాస్పిటల్ భవనం సురక్షితం కాదని నిపుణుల కమిటీ తేల్చింది. ఆసుపత్రికి ఆ భవనం పనికిరాదని స్పష్టం చేసింది. భవనానికి మరమ్మతులు చేసినప్పటికీ ఆస్పత్రికి కాకుండా ఇతర అవసరాలకే ఉపయోగించవచ్చని తెలిపింది
తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం ముగిసింది. దక్షిణాది రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లు, లెఫ్ట్ నెంట్ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లు, మంత్రులు పాల్గొన్నారు.
concluded Center government talks with farmer associations : రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. ఈ నెల 15న మరోసారి రైతు సంఘాలతో కేంద్రం చర్చలు జరుపనుంది. వ్యవసాయ చట్టాలపై రైతులు, కేంద్రం వెనక్కి తగ్గలేదు. చట్టాలను రద్దు చేస్తేనే ఉద్యమం ఆపుతామని రైతులు తేల్చ
ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని కోరారు ఏపీ సీఎం జగన్. కాసేపటి క్రితం పీఎం నరేంద్ర మోడీతో ఆయన జరిపిన భేటీ కాసేపటి క్రితం ముగిసింది. దాదాపు గంటకు పైగా ఈ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలోని రైతులకు వ్యవసాయ పె�