Home » conduct
ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు క్లాసులు నిర్వహించడం లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.
Disc Award for Kashibugga SI shirisha : శ్రీకాకుళంలో అనాధ శవానికి అంత్యక్రియలు నిర్వహించిన కాశిబుగ్గ ఎస్ఐ శిరీషకు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ డిస్క్ అవార్డ్ అందించారు. శిరీష సేవాభావాన్ని డీజీపీ ప్రశంసించారు. ఇలాంటి సేవాభావం ఉన్న వ్యక్తులు తమ డిపార్ట్మెంట్లో �
COVID vaccination: India to conduct second dry run in all districts on January 8 దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జనవరి-8న మరోసారి కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రై రస్ నిర్వహించేందుకు భారత్ సిద్దమైంది. కాగా,దేశ వ్యాప్తంగా జనవరి-13నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సిద్దమైనట్లు మంగళవారం కేంద్రఆరోగ్యశ�
DCGI approved Covishield and covaxin vaccines : కరోనా వ్యాక్సిన్లపై దేశప్రజలకు డీసీజీఐ తీపికబురు అందించింది. కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. ఆక్స్ఫర్డ్తో కలిసి సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రూపొందించిన కోవిషీల్డ్కు, ఐస�
cm kcr writes letters : భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవిద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వేర్వేరుగా లేఖలు రాశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగ నియామకాలకు సంబంధించిన విషయాన్న ఆయన ప్రస్తావించారు. ప్రాంతీయ భాషల్లోనే ని
AP local body elections : ఏపీలో స్థానిక సమరానికి సర్వం సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ దూకుడు పెంచారు. వచ
Grama (Village) and Ward Secretariats Exam : ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఆదివారం నుంచి రాత పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 16 వేల 208 పోస్టులున్నాయి. ఏడు రోజుల పాటు రోజుకు రెండేసి చొప్పున మొత్తం 14 రకాల రాతపరీక్షలు నిర్వహించనున్నారు. �
కరోనా ప్రమాదం ఉన్నప్పటికీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జేఈఈ మెయిన్, నీట్ యూజీ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని వివిధ కేంద్ర విశ్వవిద్యాలయాలకు చెందిన 150 మంది ప్రొఫెసర్లు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. 12వ తరగతి ఉ
నిరుద్యోగులకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రసంగంలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు జాతీయ స్థాయిలో నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ (NRA) ఏర్�
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివిటీ రేటు 8.87శాతం, ఏపీలో పాజిటివిటీ రేటు 8.56శాతం, కర్ణాటకలో 9.88శాతం, తమిళనాడులో 9.26శాతం, మహారాష్ట్రలో 19.36శాతం, ఢిల్లీలో 12.75శాతంగా ఉంది. మరణాల రేటు దేశంలో 2.07 శాతం, ఏపీలో 0.89 శాతం, కర్ణాటకలో 1.85 శాతం, తమిళనాడులో 1.63శాతం, మహారాష్ట్రలో 3.52�