Home » conduct
రాష్ట్రంలో మహిళల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీఎం జగన్ తెలిపారు. ఈ- రక్షాబంధన్లో భాగంగా.. యూట్యూబ్ ఛానల్ ద్వారా స్కూళ్లు, కాలేజీలు, వర్కింగ్ ఉమెన్కు సైబర్ సెక్యూరిటీ నిపుణులతో నెల రోజులపాటు ఆన్లైన్లో శిక్షణ నిర్వహిస్తా�
అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. కరోనాతో మృతి చెందిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆస్పత్రిలోని క్రింది స్థాయి సిబ్బంది 60 వేలు డిమాండ్ చేశారు. దీంతో కుటుంబ సభ్యులు డబ్బులు చెల్లించలేక మృతదేహాన్ని మార్చురీలోనే వదిలే
ఆయన చేసేది డాక్టర్ వృత్తి అయినా ట్రాక్టర్ అవతారమెత్తాడు. కరోనా సోకిందంటేనే కుటుంబ సభ్యులు కూడా దగ్గరికిరాని సమయంలో కరోనా బాధిత మృతదేహాన్ని ట్రాక్టర్ లో తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాడు ఓ డాక్టర్. అతనిపై దేశ వ్యాప్తంగా సర్వత్రా ప్రశం�
దేశంలోని కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 733 కు పెరిగిపోవటంతో కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కరోనా పరీక్షలు ప్రభుత్వ హస్పిటల్ కే పరిమితయ్యాయి. తాజాగా కరోనా పరీక్షలను ప్రైవేట్ ల్యాబ్ లకు అనుమతులను ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. కరోనా సోకిన బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ ను కలిసిన బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్, రాష్ట్రపతిని కూడా
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఆప్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే బోర్డు ఎగ్జామ్స్ లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది కేజ్రీవాల్ సర్కార్. ఇందులో భాగంగా మొదటగా ఫర్ఫార్మింగ్ తక్కువగా ఉన్న 342 ప్రభుత్వ పాఠశాలలను గుర్తించింది. �
క్రిస్మస్ను వచ్చేస్తోంది. పండుగను పురస్కరించుకొని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు విందు ఇవ్వనున్నాయి. హైదరాబాద్ LB స్టేడియంలో ఈ కార్యక్రమం జరుగనుంది. ప్రభుత్వం ఐదేళ్లుగా క్రిస్మస్ విందును నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. విందు విజయవంతానికి
విశాఖపట్టణానికి వస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు నిర్వహించిన బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. �
విజయవాడ : ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. రాష్ట్ర పోలీస్ బలగాలతోపాటు కేంద్ర బలగాలను మోహరించామని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి భద్రత ఏర్పాటు