Home » Congress leader Rahul Gandhi
Bharat jodo yatra: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ‘భారత్ జోడో పాదయాత్ర’ శనివారం 10వ రోజు కేరళలలో ఉత్సాహంగా సాగింది. వేలాది మంది పార్టీ కార్యకర్తలతో శనివారం ఉదయం పుతియకావు జంక్షన్ వద్ద రాహుల్ గాంధీ పాదయాత్రను ప్రారంభి�
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవి ఎన్నికకు డేట్ ఫిక్స్ అయింది. అక్టోబర్ 17న ఈ పదవికోసం పోలింగ్ నిర్వహించనున్నారు. 19న ఫలితాలు ప్రకటిస్తారు. రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ససేమీరా అంటున్నారు. ఈ క్రమంలో అధ్యక్ష స్థానంకోసం ప్రియాంక, �
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామా చేశారు. శుక్రవారం పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో సహా అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు గులాం నబీ ఆజాద్ ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దేశ వ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు. భారత్ జోడో యాత్ర పేరుతో సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో యాత్ర ప్రారంభం కానుంది. ప్రతీ రోజూ 25 కి.మీ సాగే యాత్ర 3,500 కిలో మీటర్లు 12 రాష్ట్రాల్లో సాగనుంది. ఈ యాత్రలో భాగంగా ని�
''ఇప్పటికీ సమయం ఉంది.. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కుంభకర్ణ నిద్ర నుంచి మేల్కోవాలని నేను మళ్ళీ చెబుతున్నాను. ప్రజలను మభ్యపట్టే రాజకీయాలను ఇకనైనా మానుకోవాలి. ఆర్థిక విధానాలను వెంటనే సంస్కరించాలి. ఈ ప్రభుత్వ వైఫల్యాల వల్ల ప�
కాంగ్రెస్ పార్టీ రేపు దేశ వ్యాప్తంగా మీడియా సమావేశాలు నిర్వహించనుంది. ఈ మేరకు ఈ పార్టీ శనివారం ఓ ప్రకటన చేసింది. నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రికకు సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమార�
కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఎమోషనల్ అయ్యారు. నా తండ్రి మరణం నన్ను ఎంతో వేదనకు గురిచేసిందని, అయినప్పటికీ ఆ ఘటన నా జీవితంలో ఎంతో జీవిత అనుభవాలను నేర్పించిందని అన్నారు. బ్రిటన్ లోని యూనివర్శిటీ ఆఫ్ క్రేం బ్రిడ్జ్ లో ఏర్పాటు చేసిన ఓ ముఖాముఖి
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద కూడా రాహుల్ సోషల్ మీడియా వేదికగా చురకలు అంటిస్తుంటారు.
Rahul push-ups : అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడుపై ప్రత్యేక దృష్టి పెట్టారు రాహుల్ గాంధీ. అక్కడ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రధానంగా యూత్ ను టార్గెట్ చేస్తున్నారు. వారిలో సరదాగా మాట్లాడుతున్నారు. మొన్న మత్స్యకారులతో మాట్లాడుతూ..సముద్రంలో ఈత క
MVM – Modi Voting Machine : ఈవీఎంలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ. అవి ఈవీఎంలు కాదు, ఎంవీఎంలు..(మోడీ ఓటింగ్ మెషిన్) అంటూ సెటైర్స్ వేశారాయన. బీహార్ రాష్ట్రంలో ఈసారి యువకులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని, ఈ ఎన్నికల్లో విపక్ష మహాఘట్ బంధన్ వి