Home » COngress Leaders
రైతుబంధు నిధుల మళ్లింపుపై ఈసీకి ఫిర్యాదు
తన ఇంట్లో కాంగ్రెస్ నాయకులు చేసిన విధ్వంసం వీడియోలు ఆధారాలు సహా ఉన్నాయని, వాటన్నింటినీ కోర్టుకు అందజేస్తానని తెలిపారు.
ప్రస్థుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తెలంగాణలో సరిహద్దుల్లోని 30కిపైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పొరుగు రాష్ట్రాల ప్రభావం పడింది. తెలంగాణ సరిహద్దుల్లో కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. దీంతో తెలంగాణ ఎన్న�
నయీముద్దీన్ గుడ్డు కూడా తన పేరు ప్రకటించకముందే నామినేషన్ దాఖలు చేశారు. అయితే తాజా జాబితాలో ఆయన పేరు వచ్చింది. కాగా, కోట నార్త్ నుంచి ప్రహ్లాద్ గుంజాల్ పేరు జాబితాలో కనిపించలేదు
రాజస్థాన్ పేపర్ల లీక్ కేసులో నిందితులైన కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం దాడులు చేశారు. రాజస్థాన్ మాజీ విద్యాశాఖ మంత్రి గోవింద్ సింగ్ దోతస్రా, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓం ప్రకాశ్ హడ్లా నివాసాల్లో ఈడీ అధికా
సమావేశానికి హాజరయ్యే సభ్యుల జాబితాలో కపిల్ సిబాల్ పేరు లేదు. అయితే సమావేశానికి ముందు ఫోటో సెషన్ సమయంలో ఆయన కనిపించారు. అయితే ఆగ్రహానికి గురైన కేసీ వేణుగోపాల్ ను ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా ఒప్పించేందుకు ప్రయత్నించారు.
తెలంగాణ కాంగ్రెస్ లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఓ పక్క గెలుపు కోసం మరోపక్క నేతల చేరికలపై ఫోకస్ పెంచారు.
22 ఏళ్ల తరువాత నేను హైదరాబాద్ వచ్చానని ..నేను హైదరాబాద్ లో ఉన్నానా? అమెరికాలో ఉన్నానా? అని ఆశ్చర్యపోయానని అంతగా హైదరాబద్ అభివృద్ధి చెందింది అని రజనీకాంత్ వ్యాఖ్యలకు మంత్రి హరీశ్ రావు స్పందించారు. రజనీ గజనీ అంటూ సెటైర్లు..
బొమ్మై బడ్జెటును మోసపూరితమైందిగా కాంగ్రెస్ విమర్శించింది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. గత బడ్జెట్లో ప్రకటించిన పనుల్లో కేవలం 10 శాతం మాత్రమే అమలు చేశారని సిద్దరామయ్య ఆరోపించారు. సగం పనులు కూడా పూర్తికాక ముందే 3లక�
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.... కొందరు పొత్తులపై అర్థంలేని వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. తాము సీఎం కేసీఆర్ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ అధికారంలోకి వస్తామని అన్నారు. బీఆర్ఎస్ సింగి�