ప్రధాన మంత్రి హౌస్ ఘెరావ్ పేరిట పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఎంపీలు ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో వీరిని అరెస్ట్ చేసి న్యూ పోలిస్ లైన్స్ కింగ్స్వే క్యాంప్ పోలిస్ స్టేషన్లో నిర్భంధించారు. కాగా, శుక్రవారం వీరందరినీ నిర�
స్మృతి ఇరానీ కూతురుకు వ్యతిరేకంగా చేసిన ట్వీట్లను 24 గంటల్లోగా తొలగించాలని కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ హైకోర్టు సూచించింది. దీనికి సంబంధించి ముగ్గురు కాంగ్రెస్ నేతలకు నోటీసులు జారీ చేసింది.
స్మృతి ఇరానీ కూతురు జోయిష్ ఇరానీపై కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. జోయిష్.. గోవాలో అక్రమంగా బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ ఆరోపించింది. వీటిని ఖండించిన స్మృతి ఇరానీ, కాంగ్రెస్ నేతలకు తాజాగా లీగల్ నోటీసు�
పార్లమెంట్ ఉభయసభల్లో లేవనెత్తాల్సిన అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీం, భారత్-చైనా సరిహద్దు వివాదం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వరద ప్రభావంతోపాటు అనేక రాష్ట్రాల్లో ఉన్న కీలక సమస్యలపై చర్చించ�
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సత్యాగ్రహ దీక్ష కొనసాగుతోంది. సోమవారం కూడా జంతర్ మంతర్ దీక్ష ప్రారంభమైంది. కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ, కేంద్రం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతో
మల్లారెడ్డి వర్సెస్ రేవంత్ ఇష్యూపై కాంగ్రెస్ సెటైర్లు
పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ కొత్త వ్యూహం
కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ స్ట్రాంగ్ వార్నింగ్
హీటెక్కిన ఖమ్మం జిల్లా రాజకీయాలు
కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా ప్రశాంత్ కిశోర్..?