Home » COngress Leaders
congress nizamabad: నిజామాబాద్ జిల్లాలో ఒకప్పుడు బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అత్యంత బలహీనపడిందంటున్నారు. దీనికి కారణం నేతల మధ్య సఖ్యత లేకపోవడమేనని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపులకు కేరాఫ్ అడ్రస్ అనేలా ఉంటుంది. నిజామాబాద్ జి�
అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల హవానే వేరు. దశాబ్ద కాలం పాటు ఆ పార్టీ నేతలంతా జిల్లా రాజకీయలను కనుసన్నల్లో నడిపించుకోగలిగారు. ఏదైనా ఆందోళనకు పిలుపునిస్తే… పార్టీ క్యాడర్ మూకుమ్మడిగా తరలివచ్చేది. ధర్నాలు చేస్తే ఆ ప్రాంతమంతా
తెలంగాణ పీసీసీ అధ్యక్షుని మార్పుపై కాంగ్రెస్లో ప్రచారం ఊపందుకుంది. మార్పు ఖాయమని భావిస్తున్న టీ కాంగ్రెస్ నేతలంతా ఇప్పటికే పార్టీ అధిష్టాన పెద్దలతో ఎవరికివారు టచ్లో ఉన్నారు. విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీలో అధిష్టానం పెద�
ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనాకు చిన్నాపెద్దా తేడా లేదు. రాజు, పేద భేదం లేదు. అగ్రరాజ్యాల నేతల్నే మహమ్మారి వణికిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ నేతలకు కూడా కరోనా గుబులు పట్టుకుంది. బడా లీడర్ల నుంచి చోటా నేతల వరకూ… గాంధీ భవన్వైపు చూడాలంటేనే
అరాచకాలు.. అక్రమాలు.. పదవి కోసం పాకులాటలు.. స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీనే పణంగా పెట్టేసే ప్రయత్నాలు.. ఇలా ఒక్కొక్కటిగా ఎంపీ రేవంత్రెడ్డి చేస్తున్న పనులను చూసి.. కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలయ్యింది. తమలో ఒకడని మద్దతు పలకడానికి వెళ్లిన వాళ్�
కాంగ్రెస్ పై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రజలు నిరాకరించినా కాంగ్రెస్ కు బుద్ధి రాలేదని విమర్శించారు.
హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో టీఆర్ ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భం�
ఎన్నికల వేళ.. TRS లో జోష్ కనిపిస్తుంటే.. విపక్షాల్లో మాత్రం పూర్తి నైరాశ్యం కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెల్చుకున్నా లోక్సభ ఎన్నికల సమయానికి విపక్షం పూర్తిగా డీలా పడిపోయింది. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు చేయి జా