Home » COngress Leaders
గాంధీ భవన్లో ఎన్ఎస్యూఐ విద్యార్థి నేతలతో అనిల్ కుమార్ వాగ్వాదానికి దిగారు. ఈ తరుణంలో తీవ్ర ఆగ్రహానికి గురైన ఎన్ఎస్యూఐ నేతలు.. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డినే తిడతావా అంటూ అనిల్ కుమార్పై దాడికి దిగారు. ఈ ఘటనపై దిగ్విజయ్ తీవ్ర అసంతృ
లోపల చర్చ.. బయట కొట్లాట.. అట్లుంటది కాంగ్రెస్లో
కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ముస్లిం మత పెద్దలతో భేటీపై కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కేవలం పదిహేను రోజులు మాత్రమే పూర్తి చేసిందని, మోహన్ భగవత్ మదర్సాకు వెళ్లారని కాంగ�
కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరమే నిర్వహించిన సమావేశంలో ఆజాద్ మాట్లాడుతూ జమ్మూ కశ్మీర్కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా తెచ్చేందుకు పోరాడతానని అన్నారు. ఇక తొందరలోనే తాను ఒక రాజకీయ పార్టీని పెట్టబోతున్నట్లు ప్రక�
కేసీఆర్ కోసం జైల్లో సెల్ రెడీగా ఉంది అంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ విమర్శలు చేశారు. కేసీఆర్ ను విమర్శిస్తే విచిత్రంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు రియాక్ట్ అయ్యారు. కేసీఆర్ కోసం జైల్లో కేటాయించి సెల్ ఎలా ఉందో చూడటానికి ఏకంగా కాంగ్రెస్ నేత�
ప్రధాన మంత్రి హౌస్ ఘెరావ్ పేరిట పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఎంపీలు ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో వీరిని అరెస్ట్ చేసి న్యూ పోలిస్ లైన్స్ కింగ్స్వే క్యాంప్ పోలిస్ స్టేషన్లో నిర్భంధించారు. కాగా, శుక్రవారం వీరందరినీ నిర�
స్మృతి ఇరానీ కూతురుకు వ్యతిరేకంగా చేసిన ట్వీట్లను 24 గంటల్లోగా తొలగించాలని కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ హైకోర్టు సూచించింది. దీనికి సంబంధించి ముగ్గురు కాంగ్రెస్ నేతలకు నోటీసులు జారీ చేసింది.
స్మృతి ఇరానీ కూతురు జోయిష్ ఇరానీపై కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. జోయిష్.. గోవాలో అక్రమంగా బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ ఆరోపించింది. వీటిని ఖండించిన స్మృతి ఇరానీ, కాంగ్రెస్ నేతలకు తాజాగా లీగల్ నోటీసు�
పార్లమెంట్ ఉభయసభల్లో లేవనెత్తాల్సిన అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీం, భారత్-చైనా సరిహద్దు వివాదం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వరద ప్రభావంతోపాటు అనేక రాష్ట్రాల్లో ఉన్న కీలక సమస్యలపై చర్చించ�