-
Home » Congress Manifesto
Congress Manifesto
ఏపీలోని 5 విలీన గ్రామాలను తెలంగాణలో తిరిగి కలుపుతాం
తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక మ్యానిఫోస్టో ప్రకటించింది. ఐదు విలీన గ్రామాలను తెలంగాణలో తిరిగి కలుపుతామని తెలిపింది.
5 విలీన గ్రామాలను తెలంగాణలో తిరిగి కలుపుతాం: కాంగ్రెస్
ఎటపాక, గుండాల, పురుషోత్తమపట్నం, కన్నియగూడెం, పిచుకలపాడు గ్రామాలను తిరిగి
కేంద్రంలో అధికారంలోకి వస్తే 30 లక్షల ఉద్యోగాలు.. కాంగ్రెస్ హామీ
"పాంచ్ న్యాయ్" పేరుతో 5 అంశాలతో ముసాయిదా మ్యానిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసింది. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే 30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని..
ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ కు వెన్నతో పెట్టిన విద్య : కడియం శ్రీహరి
కాంగ్రెస్ నేతలు ఇప్పుడు నిరుద్యోగ భృతిపై మాట మార్చారని విమర్శించారు. నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి ప్రకటించారని గుర్తు చేశారు.
తెలంగాణలో ఎన్నికల ప్రచారాస్త్రంగా మారిన కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ పనితీరు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయబావుటా ఎగురవేసినప్పటి నుంచి దాన్ని ప్రభావం తెలంగాణపై ఎక్కువగా ఉంది.....
కాంగ్రెస్ మ్యానిఫెస్టోపై ఉత్కంఠ, అమిత్ షా, రాహుల్ గాంధీ పర్యటనలతో హీటెక్కుతున్న తెలంగాణ
మరి కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల కానుంది. ఆరు గ్యారెంటీలకు తోడు మరిన్ని హామీలు ఇచ్చేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సిద్దమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మేనిఫెస్టో విడుదల చేయనున్నారు.
కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో రేపే విడుదల .. ధరణి స్థానంలో కొత్త యాప్..?
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ను గెలిపించండీ అంటూ ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ఇప్పటికే ఆరు గ్యారెంటీలు అంటూ హామీలు ఇచ్చింది. మరి రేపు విడుదల చేయనున్న మ్యానిఫెస్టోలో ప్రజలకు ఎటువంటి హామీలు ఇవ్వనుందో..
59 వాగ్దానాలు, 101 గ్యారంటీలు.. రాష్ట్ర తరపున ఐపీఎల్ టీం.. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో కీలక హామీలు ఇవే..
మ్యానిఫెస్టోలో కీలక అంశాలపై కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది. అధికారంలోకి రాగానే కులగణన చేపడతామని, ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొంది.
ప్రజల చెవుల్లో గులాబీ పూలు పెట్టే ప్రయత్నం- బీఆర్ఎస్ మేనిఫెస్టోపై కిషన్ రెడ్డి ఫైర్
కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయి అభివృద్ధి మాత్రం ఫామ్ హౌస్ దాటడం లేదు. కేజీ టు పీజీ ఎటు పోయింది? రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ ఏమైంది? Kishan Reddy
Congress Manifesto : వారందరికీ ఉచిత ఇంటర్ నెట్ సౌకర్యం.. కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కీలక నిర్ణయం
మరికొన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా మరిన్ని పథకాల రూపకల్పన చేయనుంది. Telangana Congress Manifesto