Home » congress MLA
రాష్ట్ర మంత్రులకు నియోజకవర్గ అభివృద్ధి పట్టడం లేదని.. ఇతర పార్టీల వారిని చేర్చుకోవడమే పనిగా ఉందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
ప్రముఖ వ్యక్తులపై హానీ ట్రాప్ కు... పాల్పడి వారిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ ముఠా 22 మందిని హానీ ట్రాప్ చేసినట్లు గుర్తించారు.
మధ్యప్రదేశ్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. శనివారం రాత్రి భోపాల్ లోని షాపురా ఏరియాలో ఉన్న మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమాంగ్ సింఘర్ నివాసంలో 38ఏళ్ల మహిళ ఆత్మహత్య చేసుకుని మృతి చెందడం కలకలం రేపుతోంది.
వివాహం సాకుతో..కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకు తనపై అత్యాచారం చేశాడని మధ్యప్రదేశ్ మహిళ ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది
గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే విమల్ చూడసమాకు సోమవారం పరాభవం ఎదురైంది. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది టీ షర్టు వేసుకొచ్చినందుకు గానూ.. బయటకు వెళ్లిపోవాలంటూ ఆదేశాలు ఇచ్చారు. ఇది తొలిసారేం కాదు... వారం క్రితమే స్పీకర్ టీ షర్టు వేసుకు�
గుజరాత్ అసెంబ్లీ సమావేశాలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే విమల్ చూడసమా.. జీన్స్, టీషర్ట్ ధరించి రావడంతో స్పీకర్ రాజేంద్ర త్రివేది అతన్ని అసెంబ్లీ నుండి బయటకు పంపించేశారు. సోమనాథ్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న విమల్ చూడస�
Karnataka కర్ణాటకకు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీకే సంగమేష్ గురువారం ఆ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో చొక్కా విప్పారు. చొక్కా విప్పి చేతిలో పట్టుకొని అధికార బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆయనను సస్పెండ్ చేయాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్�
Kangana Ranaut : బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. నేను రాజ్ పుత్ ని..వయ్యారాలు వొలికించను..కేవలం ఎముకలు విరగ్గొడుతా..అంటూ కంగనా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇదంతా..మాజీ మంత్రిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ ర
MLA arrest: జాతీయవ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా దేశంలో పలు చోట్ల నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ లోని భోపాల్ లోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యే పీసీ శర్మ ఆందోళనకు దిగారు. ధరల పెరుగుదలపై నిరసనగా.. దుకాణాలు మూస�
Rajasthan Assembly on a tractor : దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ..ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కానీ…కేంద్రం మాత్రం..చట్టాలను రద్దు చే