congress MLA

    ట్రాక్టర్ నడుపుకుంటూ..అసెంబ్లీకి వెళ్లిన మహిళా ఎమ్మెల్యే, ఎందుకు ?

    February 10, 2021 / 01:27 PM IST

    Rajasthan Assembly on a tractor : దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ..ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కానీ…కేంద్రం మాత్రం..చట్టాలను రద్దు చే

    మహిళా అధికారిణిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు..వీడియో వైరల్

    January 18, 2021 / 02:06 PM IST

    MLA Threatens Madhya Pradesh Officer : మహిళవి అయిపోయావు..ఈ స్థానంలో మరో పురుష అధికారి ఉంటేనా..గల్లా పట్టుకుని మరి ఇచ్చేవాడిని అంటూ..కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే చిందులు తొక్కారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సంబంధిత ఎమ్మెల్యేప

    అల్లర్లు సృష్టించిన సోషల్ మీడియా పోస్ట్ … ఇద్దరు మృతి, 110 మంది అరెస్ట్

    August 12, 2020 / 10:26 AM IST

    సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్టు బెంగుళూరు నగరంలో బీభత్సం సృష్టించింది. అల్లరి మూకలను అదుపుచేయటానికి పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. కాల్పుల్లో ఇద్దరు మరణించగా 110 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని ఒక ఎమ్మెల్యే ఇంటి వద్

    స్పీకర్ అధికారాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు 

    January 21, 2020 / 07:30 PM IST

    స్పీకర్ అధికారాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్పీకర్ కు ఉన్న నిర్ణయాధికారాలపై పార్లమెంట్ పునరాలోచించాలని సూచించింది. 

    CAA కి మద్దతు తెలిపిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

    January 12, 2020 / 01:23 PM IST

    కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం)కు  కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మద్దతు తెలిపారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లలో ఉండి అక్కడ హింసకు గురై మనదేశం వచ్చిన సోదరులు ఇక్కడికి వస్తే వారికి హక్కులు కల్పించటంల

    CAA Protest : మాజీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేపై FIR

    December 18, 2019 / 04:28 AM IST

    పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. జామియా మిలియా యూనివర్సిటీలో చెలరేగిన ఆందోళనలు దేశంలో ఉన్న వివిధ వర్సిటీలకు పాకాయి. వేలాదిగా విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చేపట్టారు. నియంత్రించే

    వితంతువుపై అత్యాచారం చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

    April 20, 2019 / 04:45 AM IST

    రాజస్ధాన్: వితంతువుపై అత్యాచారం చేసిన ఘటనలో రాజస్ధాన్ లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేపై  సీబీసీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. రాజ్ఘడ్ శాసన సభ స్దానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే 77 ఏళ్ళ  జోహారీ లాల్ మీనా, నియోజక వర్గంలోని ఒ�

10TV Telugu News