Home » congress operation akarsh
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లకు రేపో మాపో కండువా కప్పేందుకు రెడీ అవుతున్నారు హస్తం పార్టీ లీడర్లు.
ప్రస్తుతం బీఆర్ఎస్కు 28 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వీరిలో 16 మందిని ఎలాగైనా లాగేసి విలీనం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది.
వాస్తవానికి ఆ ఎమ్మెల్యేకి కాంగ్రెస్ పార్టీతో పాటు.. ఆ పార్టీలోని కొందరు నేతలతో విడదీయరాని అనుబంధం ఉంది. 2004లో తెలంగాణ ఉద్యమ సమయంలో టి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
ఒకవైపు ఎమ్మెల్యేలు చేజారకుండా చూసుకుంటూనే... పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించాలని పట్టుబడుతున్న బీఆర్ఎస్... కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నేతలను సిద్ధంగా ఉండాలని సూచిస్తుండటం హాట్టాపిక్గా మారింది.
తాను కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు గూడెం మహిపాల్ రెడ్డి తన అనుచరులకు ఫోన్ చేసి చెప్పారు.
కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కాంగ్రెస్ లో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. మరోవైపు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ బీఆర్ఎస్ ను వీడే ఆలోచనలో ఉన్నారట.
ఈ సమస్య దాదాపు ప్రతినియోజకవర్గంలోనూ కనిపిస్తుండటంతో పాత, కొత్త నేతల మధ్య సమన్వయం కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా మారిందంటున్నారు.
అధికార కాంగ్రెస్ పార్టీ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టార్గెట్ గా ఆపరేషన్ ఆకర్ష్ ను ముమ్మరం చేసింది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అ
అధికార కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ను ముమ్మరం చేసింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా వచ్చి కాంగ్రెస్ లో చేరుతున్నారు.
Telangana Politics: ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి గ్రేటర్ పాలక మండలి సమావేశానికి హాజరు కాలేదు.