-
Home » Congress Vs BJP
Congress Vs BJP
తెలంగాణలో కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం
Congress Vs BJP : తెలంగాణలో కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం
రాహుల్ గాంధీ మార్ఫింగ్ ఫొటోను షేర్ చేసిన కంగనా రనౌత్.. సోషల్ మీడియాలో వైరల్.. నెటిజన్లు ఆగ్రహం
కంగనా చేసిన పోస్టు సోషల్ మీడియా ట్రెండింగ్ లో ఉంది. చాలా మంది నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. కంగనా పార్లమెంట్ కు అనర్హురాలిగా పేర్కొంటున్నారు.
జనాభా ఎంతుంటే.. అంత రిజర్వేషన్లు!
Congress Vs BJP : జనాభా ఎంతుంటే.. అంత రిజర్వేషన్లు!
రాజస్థాన్లో అలా జరిగిన ప్రతిసారి కాంగ్రెస్ పార్టీనే గెలిచింది.. నిన్నటి ఎన్నికల్లో మళ్లీ అదే జరిగింది
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 101 సీట్లు అవసరం కాగా, ఒక సీటు వెనుకంజలో కాంగ్రెస్ నిలిచింది. అంతకు ముందు 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 75.67 శాతం ఓటింగ్ నమోదు అయింది
కాంగ్రెస్ ఓడి బీజేపీ అధికారంలోకి వస్తుందా? రాజస్థాన్లో తీర్పు ఇచ్చేది రేపే
బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. అయితే అధికార కాంగ్రెస్ 2018 ఎన్నికల మాదిరిగానే దాని మిత్రపక్షమైన రాష్ట్రీయ లోక్ దళ్ (RLD) కోసం భరత్పూర్ స్థానాన్ని వదిలివేసింది.
ఆ ట్రెండ్ నిజమే అయితే ఈసారి మళ్లీ బీజేపీదే అధికారం
గత 20 ఏళ్లలో జరిగిన నాలుగు ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. కాంగ్రెస్ అధికారానికి దూరమైనప్పటికీ గత ఎన్నికల నుంచి ఓటు బ్యాంకు మాత్రం పెరుగుతోందని స్పష్టమవుతోంది.
గెలుపు గురించి ఎవరూ మాట్లాడరట.. ప్రధాని మోదీ ఎందుకిలా అన్నారు?
రత్లాం రుచికి పేరుగాంచిందని మోదీ అన్నారు. ఎవరైనా రత్లాంకు వచ్చి రట్లమి సేవను తినకపోతే, వారు రత్లానికి వచ్చినట్లు పరిగణించబడదని అన్నారు.
ఒక్కసారిగా కారెక్కి తొడ కొట్టడం ప్రారంభించిన అభ్యర్థి.. తర్వాత ఏం చేశారంటే?
అఖాడాలో కుస్తీ పట్టే మల్లయోధులు తరచుగా ఈ భంగిమలో కనిపిస్తారు. ప్రత్యర్థి రెజ్లర్పై తొడలు కొట్టడం కనిపిస్తుంది. అదే పద్ధతిలో, టాండన్ తనను తాను బలమైన ఎన్నికల రెజ్లర్గా నిరూపించుకోవడానికి ప్రయత్నించారు.
Rahul Gandhi: ఓబీసీ అంశాన్ని లేవనెత్తుతూ ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన రాహుల్ గాంధీ
ప్రధాని మోదీ తనను తాను ఓబీసీ అని చెప్పుకుంటారని, కానీ కులగణన చేయడం లేదని రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Rahul Gandhi: భారత్ను రెండు రకాలు చేశారు ధనికులకొకటి, పేదలకొకటి: ప్రధానిపై రాహుల్ విమర్శలు
"ఆదివాసీ సత్యాగ్రహ ర్యాలీ" పేరుతో గుజరాత్ లోని గిరిజన జిల్లా అయిన దహోద్ లో జరిగిన ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు