Home » Congress
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 2 నెలల పాటు నిర్వహించనున్న హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమం ములుగు జిల్లా మేడారం నుంచి ప్రారంభమైంది. కాంగ్రెస్ ఎంపీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా దేశంలో హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమం నిర్వహించనున్న విషయ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది మేలోపే జరగాల్సింది. 224 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీ కాలపరిమితి మే 24వ తేదీతో ముగియనుంది. అయితే, కొన్ని కారణాల వల్ల ఈ ఎన్నికలు 5 నుంచి 6 నెలలు ఆలస్యంగా జరగనున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలు 2018లో జరిగాయి. ఆ ఎన్నికల అ�
నవంబర్ 2021లో కాంగ్రెస్ పార్టీకి అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. "1954 నుంచి నేను రాజీవ్ గాంధీతో కలిసే ఉన్నాను. రాజీవ్ పిల్లల్ని కూడా నా సొంత పిల్లల్లగా చూశాను. ఇప్పటికీ వారి మీద గాఢమైన ప్రేమతోనే ఉన్నాను. కానీ ఇప్పుడు వారి ప్రవర్తనకు చాలా బాధపడ్డా�
మహబూబాబాద్ లోక్సభ స్థానంలో రాజకీయాలు ఆసక్తికర మలుపు తీసుకుంటున్నాయ్. ఇక్కడ అన్ని పార్టీలను వేధిస్తున్న సమస్య ఒక్కటే.. అదే గ్రూప్ వార్. బీఆర్ఎస్లో ఎవరికి వారే ఆధిపత్యం ప్రదర్శిస్తూ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తుంటే.. చాలా ప్రాంతాల్లో
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ యాత్ర గురించి తాను వినలేదని, అలాగే, రాహుల్ గాంధీ చెప్పేది కూడా తాను విననని అన్నారు. తాను బరువు పెరిగిపోయిన సమయం
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అంతకుముందు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, అనురాగ్ ఠాకూర్, నిర్మలా సీతారామన్, ప్రహ్లాద్ జోషి, పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీ, కిరణ్ రిజిజుతో ప్రధాన మంత్�
అదానీ గ్రూప్ షేర్ల పతనం స్టాక్ మార్కెట్ లోనే కాదు పార్లమెంట్ లో కూడా హీట్ పుట్టిస్తోంది. ఆదానీ సెగలు పార్లమెంట్ ను తాకాయి. అదానీ కంపెనీలపై హిండెన్ బర్గ్ నివేదికపై చర్చ జరపాలని కాంగ్రెస్ వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చింది.అలాగే అదానీ గ్రూప్
రాజకీయానికి మలుపులు నేర్పించిన జిల్లా, చూపించిన జిల్లా.. ఉమ్మడి నల్గొండ ! పాలిటిక్స్ ఎప్పుడు ఎలా మారతాయో.. ఆధిపత్యం ఎలా చేతులు మారుతుందో అంత ఈజీగా అంచనా వేయలేం! స్పష్టమైన తీర్పు ఇవ్వడంలో నల్గొండ ఓటర్లు ముందుంటారు. పార్టీలన్నీ ఎన్నికల మూడ్లో�
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. కేంద్ర బడ్జెట్లో కొన్ని మంచి విషయాలు ఉన్నప్పటికీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి ఏమీ చెప్పలేదని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. అలా�
వచ్చే ఎన్నికల్లో పాలమూరు పార్లమెంట్ సీటుపై విజయం సాధించాలని ఆల్ పార్టీస్ ఫోకస్ పెట్టాయి.. పాలమూరు బరిలో ప్రధాని మోడీ లేదా అమిత్ షా ఉంటారనే ప్రచారంలో నిజమెంత? మోడీ, షాలే బరిలో దిగుతారు అంటూ మరి పాలమూరు రాజకీయాలు ఎంత ఫవర్ ఫుల్లో అర్థం చేసుకో