Home » Congress
పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కీలక నేత రాహుల్ గాంధీ సహా సీనియర్ నేతలంతా దిగ్విజయ్ వ్యాఖ్యలకు పూర్తి వ్యతిరేకంగా మాట్లాడారు. సైనికులను తాము ప్రశ్నించబోమని, వారిపై తమకు పూర్తి విశ్వాసం ఉందని అన్నారు. 2016లో జమ్మూ కశ్మీర్లోని ఉరిలోని 12 �
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కశ్మీర్ లోకి ప్రవేశించింది. రాహుల్ తో కలిసి ఇవాళ జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ ప్రభను పెంచేందుకు కాదని, దేశంలోని పర
ప్రధాని మోదీపై బీబీసీ ఒక డాక్యుమెంటరీ రూపొందించిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ డాక్యుమెంటరీని నిషేధించింది. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ సహా ప్రతిపక్షాలు విమర్శించాయి. ఇది భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమే
కొంతకాలంలో టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ..ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ఖమ్మం రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్న పొంగులేటిపై మూడు పార్టీలు ఫోకస్ పెట్టాయి.
వాస్తవానికి తకు సాయుధ బలగాలపై ఎంతో గౌరవం ఉందని, అయితే తన ప్రశ్నలన్నీ మోదీ ప్రభుత్వంపైనేనని ఆయన మంగళవారం స్పష్టం చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రక్షణ శాఖ అధికారులను తాను ప్రశ్నించడం లేదని, తన సోదరీమణులు ఇద్దరూ నేవీ అధికారులనే పెళ్ల�
భారత్ జోడో యాత్ర’లో భాగంగా జమ్మూలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తన పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సర్జికల్ స్ట్రైక్స్
2016లో జమ్మూ కశ్మీర్లోని ఉరిలోని 12 బ్రిగేడ్ కేంద్ర కార్యాలయంపై జరిగిన ఉగ్రదాడిలో 18 మంది జవాన్లు మరణించారు. అనంతరం, 10 రోజులకు పాకిస్తాన్ ప్రాంతంపై భారత సేనలు సర్జికల్ దాడులు చేశారు. ఇకపోతే, జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదం తగ్గించడానికి కేంద్ర ప్రభుత
బీజేపీ తర్వాత జాతీయ స్థాయిలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో స్థానిక పార్టీలు కలిస్తే మంచి ఫలితాలు వస్తాయని, బీజేపీ ఓడుతుందనే విశ్లేషణలు కొన్ని వినిపిస్తున్నాయి. దేశంలో బలమైన నేతలుగా ఉన్న మాయావతి, నితీశ్ కుమార్, మమతా బెనర్జీ, శరద్ పవార్, స్టా�
భజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ సంఘాలకు చెందిన కొంత మంది గుహవాటిలో ఓ సినిమా థియేటర్లో ‘పఠాన్’ సినిమా పోస్టర్లను చించేశారు. అలాగే ఆ సినిమాను అడ్డుకుంటామని ప్రకటించారు. థియేటర్లో హంగామా సృష్టించారు. దీంతో అస్సాం ముఖ్యమంత్రికి షారూఖ్ ఖాన్ ఫోన్ చేసి రక్�
రాహుల్ భద్రతపై తాము రాజీ పడబోమని జైరాం రమేశ్ చెప్పారు. ఉగ్రవాదంపై తమకు స్పష్టమైన వైఖరి ఉందని తెలిపారు. దానిపై ఎటువంటి రాజీపడబోమని తెలిపారు. రాహుల్ గాంధీ చేస్తున్న పాదయాత్ర అనుకున్న షెడ్యూల్ కే ముగుస్తుందని జమ్మూకశ్మీర్ ఏఐసీసీ ఇన్చార్జ్ ర