Home » Congress
రాహుల్ గాంధీ సందేశంతో కూడిన లేఖను, ఛార్జ్ షీట్ను ప్రజల్లోకి పార్టీ తీసుకెళ్తుందని జైరాం రమేష్ అన్నారు. భారత్ జోడో యాత్రకు నాయకత్వం వహిస్తున్న రాహుల్ గాంధీ శ్రీనగర్లోని లాల్ చౌక్ ప్రాంతంలోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో జాతీయ జెం�
కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ స్పందిస్తూ... ‘‘భారతీయులందరికీ ఓ విషయం గుర్తు చేస్తున్నాను. నిబంధనలను ఒప్పుకోవాలని భారత ప్రభుత్వంపై ఫైజర్ ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేసింది. అదే విధంగా, కరోనా విజృంభణ సమయంలో కాంగ్రెస్ త్రయం రాహుల్ గాంధీ
మరికొద్ది నెలల్లో రాజస్తాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. పార్టీలో సఖ్యత లేకపోతే పార్టీ నష్టపోయే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ పార్టీ చీలిక గురించి రాజస్థాన్ ప్రజలకు తెలియనిది కాదు కానీ, పార్టీలోనే ఐక్యత లేదని వారు భావిస్తే వచ్చే ఎన్నికల్లో
భారత్ జోడో యాత్ర చివరి మజిలీగా కశ్మీర్లోని కతువాలో శుక్రవారం ప్రారంభమైంది. తీవ్రమైన చలిగాలులు, మంచు కురుస్తుండటం, చిరుజల్లుల కారణంగా యాత్ర ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన పాదయాత్ర ఒక గంట పదిహేను నిమిషాలు ఆలస్యంగా మొదలైంది. రాహుల్ ఒంటిపై బ
దాదాపు ఏడాది తర్వాత కోమటిరెడ్డి గాంధీ భవన్కు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు.. ఆయన తరచూ వ్యతిరేకించే రేవంత్ రెడ్డితో కూడా సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
కన్యాకుమారి నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర జమ్మూకశ్మీర్ చేరుకుంది. గత రాత్రి జమ్మూకశ్మీర్ చేరుకున్న నేపథ్యంలో రాహుల్ ట్వీట్ చేశారు. జమ్మూకశ్మీర్ చేరుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని, తన ఇంటికి చేరుకున్నట్లు �
ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘మోదీ ఏ రోజు రైతుల కోసం కన్నీళ్లు కార్చలేదు. కానీ కాంగ్రెస్ నుంచి ఒక నాయకుడు బయటికి వెళ్తుంటే కన్నీళ్లు కార్చారు. ఆ నాయకుడి పేరు నేను చెప్పను. కానీ మీకందరికీ తెలుసు’’ అని అన్నారు. 2021లో రాజ్యసభ న�
పోలీసులు చొరవ తీసుకుని ఘర్షణను నిలివేయగా, బీజేపీ నేతలు ఘర్షణకు కారణమంటూ కాంగ్రెస్, కాంగ్రెసే కారణమంటూ బీజేపీ కార్యకర్తలు నిరసనకు దిగడం గమనార్హం. కాగా తమ పార్టీ కార్యకర్తలు పలువురు గాయపడ్డారని, వారంతా రనిర్బజార్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నా�
కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓటమి పాలైన సీనియర్ నేత శశి థరూర్.. సొంత రాష్ట్రమైన కేరళకు కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో విపక్షంలో ఉన్న పార్టీ.. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే, థరూర్నే ము�
రాజ్యసభ చైర్మన్ చేసిన వ్యాఖ్యలు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. దేశంలో పార్లమెంటే సుప్రీం అని ఆయన అన్నారు. పార్లమెంట్ కాదు రాజ్యాంగం ఈ దేశానికి సుప్రీం అని గుర్తు పెట్టుకోవాలి. రాజ్యాంగంలో సవరణలు చేసే అధికారం పార్లమెంటుకు ఉన్నప్పటికీ, దాన్ని ప�