Home » Congress
రాష్ట్రంలో ప్రచారం యుద్ధంలా కొనసాగింది. కాషాయ పార్టీ అయితే అంచనాలకు కూడా అందనంత జోరుగా ప్రచారం నిర్వహించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధినేత జేపీ నడ్డా సహా డజనుకు పైగా కేంద్ర మంత్రులు పెద్ద ఎత్తున ప్రచార�
ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాదని, హంగ్ వస్తుందంటూ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఠాక్రే ప్రశ్నించారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఆధారంగా కోమటిరెడ్డిని ప్రశ్నించారు. దీనిపై కోమటిరెడ్డి వివరణ ఇచ్చారు. హంగ్ వ్యాఖ్యలు తాను కావాలని అ�
ఇక బీజేపీ కార్యకర్తలకు ఆయన చేసిన ఒక సూచన కూడా చాలా వివాదాస్పదమవుతోంది. రోడ్డు, మురుగునీటి సమస్యలపై దృష్టి పెట్టకుండా లవ్ జిహాద్ వై్ దృష్టి పెట్టాలంటూ కాషాయ పార్టీ కార్యకర్తలను నళిన్ కోరారు. తాము టిప్పుసుల్తాన్ వారసులు కాదని.. రాముడు, హనుమం�
తెలంగాణ అసెంబ్లీ 2023 ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జోస్యం చెప్పారు. తెలంగాణలో హంగ్ అసెంబ్లీ వస్తుందన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ స్పందించారు.
పారిశ్రామికవేత్త అదానీకి గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రయోజనాలు ఏంటి అని ఏఐసీసీ జాతీయ కార్యదర్శి జైరాం రమేశ్ ప్రశ్నించారు. అదానీ గ్రూప్ వ్యవహారంలో దాచి పెట్టేందుకు ఏదీ లేకపోతే మరి కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై సమాధానం చెప్పకుండా ఎంద�
హైదరాబాద్-విజయవాడ హైవే నిర్మాణంపై కేంద్ర రోడ్లు, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా నితిన్ గడ్కరీకి వెంకట్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ (ఎం)తో జత కట్టినందుకు కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాలి. ఎందుకంటే ఎందరో కాంగ్రెస్ కార్యకర్తల్ని చంపించిన పార్టీ సీపీఐ (ఎం). అలాంటి పార్టీతో కాంగ్రెస్ జత కట్టిందంటేనే ఆ పార్టీ రాబోయే ఎన్నికల్లో ఓడిపోబోతుందని అర్�
రాజస్థాన్ రాష్ట్రంలో ఫిబ్రవరి 10న రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆర్థికమంత్రి హోదాలో రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఈ ఏడాది బడ్జెట్ (2023-24) కాకుండా పోయిన సంవత్సరం బడ్జెట్ (2022-23) పేపర్లు చదివారు గెహ్లా�
పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని ప్రధాని మోదీ ప్రభుత్వం కాపాడుతున్నట్లు స్పష్టమైందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చెప్పారు. పార్లమెంటులో రాష్ట్రపతికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ లోక్ సభలో ప్రసంగించిన విషయం తెలిసిందే. అదానీ వ్యవహారంపై �
ఇక రాష్ట్రపతి ప్రసంగంపై మోదీ స్పందిస్తూ ‘‘రాష్ట్రపతి ప్రసంగం దేశ ప్రజలకు మార్గదర్శనం చేసింది. నిన్న సభలో కొందరు నాయకులు చాలా ఉత్సాహంగా వ్యాఖ్యలు చేశారు. అది చూసి కొందరు నాయకులు థ్రిల్ అయ్యారు. ఓ పెద్ద నాయకుడు రాష్ట్రపతిని విమర్శించారు. నేత�