Home » Congress
ఖేడా విమానం దిగే సమయంలో అనుమానంతో ఆయన వెంట ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు సైతం విమానం దిగారు. ఖేడా అరెస్ట్ కాగానే విమానాశ్రయంలోనే నిరసన చేపట్టారు. విమానం అక్కడి నుంచి బయల్దేరకుండా అడ్డుకున్నారు. ఇక ఖేడా అరెస్ట్ మీద కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక�
స్వతంత్ర్యం కోసం దేశ ప్రజలు ప్రాణాలు అర్పించారు. కాంగ్రెస్ వాళ్లు అనేక త్యాగాలు చేశారు. బీజేపీ అసలేమీ చేయలేదు. స్వాతంత్ర్యం కోసం బీజేపీ నుంచి ఒక్కరైనా ఉరికంబం ఎక్కారా? కనీసం స్వాతంత్ర్య పోరాటంలో పాలు పంచుకున్నారా? జైళ్లకు వెళ్లారా? దీనికి బ
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. తాజాగా, ఓ ఇటాలియన్ మీడియాకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. నానమ్మ, అమ్మమ్మకు రాహుల్, ప్రియాంకలో ఎవరు ఇష్టమన్న అంశంపై ఆయన స్పందించారు. తమ నానమ్మ, భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి తాను అంటే బాగా
నాగాలాండ్, దిఫూపర్లో మంగళవారం జరిగిన ఒక పబ్లిక్ ర్యాలీలో ఖర్గే పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నెరవేర్చే హామీల గురించి వివరించారు. ‘‘రాష్ట్రంలో క్రైస్తవ సమాజంపై దాడి జరుగుతోంది. ప్రజల్ని క�
ఆంధ్రప్రదేశ్ లో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ ను, ప్రతిపక్ష నాయకుడు చం�
కాంగ్రెస్ పార్టీ ఈ నెల 24న ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్ పూర్ లో మూడు రోజుల పాటు నిర్వహించనున్న ప్లీనరీ సమావేశంలో కీలక నిర్ణయాలను ప్రకటించనుంది. 2024 లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశంలోని విపక్షాలను ఏకం చేయడంపై కూడా కాంగ్రెస్ పార్టీ వివరాలు తెలిపే అవక�
మైసూర్ రాజైన టిప్పు సుల్తాన్.. కర్ణాటక రాజకీయాల్లో గతంలో పెద్దగా చర్చకు వచ్చేవారు కాదు. కానీ కొంత కాలంగా కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య రోజూ నానుతూనే ఉంటారు. టిప్పు సుల్తాన్కు మద్దతుగా కాంగ్రెస్, తీవ్రంగా వ్యతిరేకిస్తూ బీజేపీ ఏవో వ్యాఖ్యలు చ�
60 అసెంబ్లీ స్థానాలున్న త్రిపుర అసెబ్లీకి వివిధ పార్టీల నుంచి, స్వతంత్ర అభ్యర్థులుగా 259 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో మహిళలు కేవలం 20 మంది మాత్రమే ఉన్నారు. అయితే పోలింగుకు ముందే త్రిముఖ పోటీగా కనిపించిన ఈ ఎన్నికల్లో ఓటింగ్ తగ్గడంతో వల్�
అదానీ గ్రూప్ వ్యవహారంపై విచారణ జరపాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత్ దాస్, సెక్యూరిటీస్, ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) ఛైర్ పర్సన్ మధాబి పూరీకి కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ లేఖ రాశారు. వారిద్దరికి వేర్వేరు లేఖలు రా�
మీడియాను కూడా బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. మోదీ దుశ్చర్యలను ప్రజలకు తెలియజేస్తే మీడియాపై ఐటీ దాడులు చేయిస్తారా? మీడియాపై ఐటీ దాడులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధం. మోదీ పాలన నియంతను తలపిస్తోంది.