Home » Congress
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు కేంద్ర పార్టీ అధిష్టానం దృష్టిసారించినట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ..
కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై ఫోకస్ పెట్టింది. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యాచరణ రూపొందిస్తోంది.(Rahul Gandhi Key Meeting)
Congress Protest : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. అలాగే నిత్యావసర ధరలు కూడా దారుణంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో పెరిగిన ధరల మంటకు నిరసనగా కాంగ్రెస్ పోరుబాట పట్టనుంది.
తెలంగాణలో గిరిజనులకు జనాభా ఆధారంగా రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. తాను గిరిజనుల కోసం కేంద్రాన్ని ప్రశ్నిస్తే తనను విమర్శించడం టీఆర్ఎస్ మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు.
సమావేశానికి కేవలం వీహెచ్, జగ్గారెడ్డిలు మాత్రమే హాజరయ్యారు. సమావేశానికి వెళ్లవద్దని సీనియర్లకు ఏఐసీసీ ఇంచార్జ్ కార్యదర్శిబోసురాజు ఫోన్ చేయడంతో...
గాంధీ ఫ్యామిలీపై స్వరం పెంచుతున్న అసమ్మతి నేతలు..!
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రీసెంట్ గా విడుదలైన అసెంబ్లీ ఎన్నికల్లో విక్టరీపై కామెంట్ చేశారు. ప్రెసిడెన్షియల్ పోల్స్ ముందున్నాయని, వాటిని ఎదుర్కోవడం పార్టీకి అంత ఈజీ కాదని..
కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్న జూపల్లి కృష్ణారావు(Jupally) త్వరలోనే ఆ పార్టీ వీడి ఓ జాతీయ పార్టీలో చేరతారనే ప్రచారం సాగుతోంది.
బీజేపీ గెలుపు శాశ్వతం కాదని త్వరలో పుంజుకుంటాం అని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలపై పునరాలోచించుకుంటామని, లోపాలను..(Sailajanath On Results)
కేంద్రంలో మోదీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని ఓటములు ఎదురవుతున్నాయి.(Congress Loosing Power)