Home » Congress
ఎన్డీయే కూటమి 400కు పైగాస్థానాల్లో గెలుపొందగలదన్న ప్రధాని ధీమాకు ఇదే కారణమన్నది రాజకీయవిశ్లేషకుల అంచనా.
Sugar Factory: నిజాం దక్కన్ షుగర్స్గా మారిన తర్వాత 13 ఏళ్లు నిర్వహణ సమస్యలు ఎదుర్కొంది.
అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. వరుసగా నేతలంతా పార్టీని వీడుతున్న పరిస్థితి ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధ పాలన చేస్తోందని బాల్క సుమన్ ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడబోమన్నారు బాల్క సుమన్.
ప్రాజెక్టులు పూర్తి చేయకుండా పది సంవత్సరాల తర్వాత ఏ ముఖం పెట్టుకొని కేసీఆర్ నల్గొండకు వస్తున్నారో సమాధానం చెప్పాలని..
ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతలకు మరో ఆఫర్ కూడా ఇచ్చారు సీఎం రేవంత్రెడ్డి. బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో కాళేశ్వరం సందర్శనకు..
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ రైతులను, ప్రజలను నిరాశ పరిచిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.
మొదటి శాసన సభలో 6 గ్యారెంటీలకు చట్టం చేస్తామన్నారని, రెండవ సభ నడుస్తున్నప్పటికీ గ్యారెంటీలకు చట్టం చేయలేదని హరీశ్ రావు విమర్శించారు.
CM Revanth Reddy : తెలంగాణ ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆదాయం తగ్గినా ఇవ్వాల్సిన నిధులను మాత్రం ఆపలేదన్నారు. సీఎం అయినా తాను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు చెప్పాల్సిందేనని అన్నారు.
చేవెళ్ల పార్లమెంట్ బరిలో నిలిచేందుకు సునీతా మహేందర్ రెడ్డి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.