Home » Congress
మధ్య ప్రదేశ్లో 29 లోక్సభ స్థానాలుండగా.. కేవలం ఖజురహో స్థానంలో మాత్రమే సమాజ్వాదీ పార్టీ పోటీ చేయనుంది. మిగతా అన్ని స్థానాల్లో కాంగ్రెస్కు మద్దతిస్తామని ఎస్పీ ప్రకటించింది.
ఇండియా కూటమిలో పొడుస్తున్న పొత్తులు
కమ్యూనిస్టులతో కలిసి ఉంటేనే కాంగ్రెస్ కు ఫలితం భాగుంటుంది. ఎలాగూ కలిసి ఉన్నామని లైట్ తీసుకోవద్దు. మేమూ రాష్ట్రంలో బలంగా ఉన్నాం.
తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ను వారం రోజుల్లో అందిస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు.
మళ్ళీ కుంగిన పిల్లర్ల దగ్గరకు నీళ్లు మళ్లించి డ్యామ్ బాగోలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనుక కుట్రలు జరుగుతున్నట్లు అనుమానం వస్తుంది
ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందంటే...పార్టీగా అయినా, కూటమిగా అయినా అధికారంలోకి రావడం సంగతి పక్కనపెడితే...
NDA Vs INDIA: ఒక్కొక్కరుగా అలయెన్స్ను వీడుతూ కాంగ్రెస్కు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు.
సీబీఐ, ఈడీ విచారణ జరిపితే బీఆర్ఎస్, బీజేపీ ఒకటవుతాయన్న అనుమానం తమకు ఉందని తెలిపారు.
పుట్టపర్తి సాయిబాబా చనిపోతే అయన పార్థివ దేహాన్ని తీయకుండా డబ్బుల మూటలు సర్దుకున్న వ్యక్తి రఘువీరారెడ్డి. ఒక పొలిటికల్ బ్రోకర్.
వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ అనితా రెడ్డి, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సహా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి..