Home » Congress
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది.
చేవెళ్ల జన జాతర సభలో బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్ టార్గెట్ గా నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి.
కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రజల్లోకి తీసుకెళ్లేలా దశలవారీగా పలు కార్యక్రమాలు అమలు చేసే నిర్ణయం తీసుకుంది గులాబీ దళం. మేడిగడ్డ తర్వాత మిగతా బ్యారేజీలు, రిజర్వాయర్లను కూడా సందర్శించేందుకు ఏర్పాట్లు చేశారు బీఆర్ఎస్ నేతలు.
కేసీఆర్ ఇంటి పెద్ద మోదీనే. బీఆర్ఎస్, బీజేపీ నేతలు చీకట్లో కలిసి ఉంటున్నారు. పొద్దునేమో తిట్టుకున్నట్టు ఉంటున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీనియర్ నేతలతో పాటు మంత్రులు కూడా..
కాంగ్రెస్ పార్టీ కోసం తన కంటే ఎక్కువ కష్టపడ్డ వాళ్లు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్కు 17 మంది ఆ పార్టీ కౌన్సిలర్లు రాజీనామా చేశారు. అలాగే, కీలక నేతలు
ఇంకో రేండు నెలలైతే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుందని విమర్శించారు.
మధ్య ప్రదేశ్లో 29 లోక్సభ స్థానాలుండగా.. కేవలం ఖజురహో స్థానంలో మాత్రమే సమాజ్వాదీ పార్టీ పోటీ చేయనుంది. మిగతా అన్ని స్థానాల్లో కాంగ్రెస్కు మద్దతిస్తామని ఎస్పీ ప్రకటించింది.
ఇండియా కూటమిలో పొడుస్తున్న పొత్తులు