రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయిన యోగి.. ఒక మతాన్ని జాతీయ మతమని చెప్పడం సరికాదు. రాజ్యాంగంలో అలా ఏం రాయలేదు. అన్ని మతాలను సమానంగా చూశారు. పైగా మతాన్ని ప్రజల వ్యక్తిగతానికి వదిలేశారు. కానీ దేశానికంటూ ఒక మతముందని చెప్పలేదు
ఇమామ్లకు వేతనాలు చెల్లించాలన్న 1993 సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ ఉల్లంఘన కిందకి వస్తుందని కేంద్ర సమాచార కమిషన్ తెలిపింది. వేతనాల చెల్లింపులు సామాజిక అసమ్మతికి దారితీస్తాయని వెల్లడించింది.
బిహార్లోని పూర్ణియా విమానాశ్రయంలో మీటింగ్ పెట్టి.. విమానాశ్రయమే లేదని అమిత్ షా అంటున్నారని, ఇంతకంటే చోద్యం మరొకటి ఉండదని అన్నారు. దేశంలో ముస్లింలు-హిందువులకు మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేయాలని చూస్తున్నారని, వాటిని అడ్డుకుని దేశంలో శాం
మూడు అంశాలను పరిగణలోకి తీసుకుని పరిశీలించాలని సుప్రీం ధర్మాసనం నిర్ణయించింది. అంతే కాకుండా ఈ విషయమై దాఖలైన పిటిషన్లపై సెప్టెంబర్ 13 నుంచి విచారణ ప్రారంభమవుతుందని సుప్రీం ప్రకటించింది. ప్రభుత్వోద్యోగాలు, విద్యా సంస్థల్లో అగ్ర కులాల వారికి
తాజ్మహల్ కొన్ని శతాబ్దాల కాలంగా అంతులేని రహస్యాలకు కూడా తనలో దాచుకుంది. ఇప్పుడు ఆ రహస్యాల గుట్టు విప్పాలన్న డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. తాజ్మహల్ ఒకప్పటి హిందూ దేవాలయమన్న వాదన మరింతగా బలపడుతోంది. అటు తిరిగి ఇటు తిరిగి ఈ వ్యవహారం కో�
ఎంతో ముందు చూపుతో డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందో కేసీఆర్ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు బట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.
రాజ్యాంగం మార్చాలంటున్న కొంతమంది నాయకులు.. అందులో ఏం నచ్చలేదో చెప్పాలని ప్రశ్నించారు. దళితుల ఆత్మగౌరవం దెబ్బతీసేలా కొందరు రాజ్యాంగం మార్చాలని మాట్లాడుతున్నారని..
Union Budget : ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే..బడ్జెట్ సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. బడ్జెట్ ప్రవేశపెట్టే దానిలో కొన్ని మార్పులు చేశారు. గతంలో మార్చి నెలలో పార్లమెంట్ లో ప్రవేశపెట్టే బడ్జెట్ ను ఫిబ్రవరి నెలకు మార్చారు. 2021, ఫిబ్రవరి 01�
వెస్ట్ బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్,గవర్నర్ జగదీప్ ధన్ఖర్ మధ్య వివాదం కొనసాగుతోంది. తాజాగా మమత ప్రభుత్వంపై గవర్నర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. వెస్ట్ బెంగాల్ ను పోలీసు రాష్ట్రంగా మమత ప్రభుత్వం మార్చిందని గవర్నర్ విమర్శించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫేస్టోలో చేర్చిన అంశాలను ఒక్కొక్కటిగా నెరవేర్చే పనిలో పడింది. వాటిలో ఒకటైన ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాను చేయాలనే ఆలోచనకు శ్రీకారం చుడుతోంది. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం త్వరలోనే ముందు