Constitution

    జాదవ్ కేసులో పాక్ క్లారిటీ : భారత్‌తో ఒప్పందం లేదు.. ఆ ప్రకారమే చర్యలు

    November 14, 2019 / 02:24 PM IST

    భారతీయ రిటైర్డ్ నేవీ అధికారి, కుల్ భూషణ్ జాదవ్ కేసులో పాకిస్థాన్ క్లారిటీ ఇచ్చింది. జాదవ్ కేసులో భారత్‌తో ఎలాంటి ఒప్పందం లేదని తేల్చిచెప్పేసింది. అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) నిర్ణయాన్ని అమలు చేయడానికి ఏ చర్య అయినా రాజ్యాంగబద్ధంగానే ఉంటుందన�

    ట్రంప్ అభిశంసన ప్రక్రియకు లైన్ క్లియర్…తీర్మాణాన్ని ఆమోదించిన సభ

    November 1, 2019 / 01:36 AM IST

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభిశంసన ప్రక్రియ చేపట్టేందుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ట్రంప్ అభిశంసన విచారణ తదుపరి దశకు అధికారికంగా అధికారం మార్గదర్శకాలను ఆమోదించడానికి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అధికార రిపబ్లికన�

    రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు : ట్రంప్ పై అభిశంసన…విచారణకు ఆదేశించిన స్పీకర్

    September 25, 2019 / 03:51 PM IST

    అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ప్రతిపక్ష డెమోక్ర‌టిక్ నాయకులు ఆరోపిస్తున్న సమయంలో ఉభ‌య స‌భ‌ల‌కు చెందిన హౌజ్ ఆఫ్ రిప్ర‌జెంటేటివ్స్ నేత, హౌజ్ స్పీక‌ర్‌ నాన్సీ పెలోసి ట్రంప్‌ పై అభిశంస‌న ప్ర‌క‌ట‌న చేశారు.

    వామపక్షాలకు 14 అసెంబ్లీ,4ఎంపీ సీట్లు కేటాయించిన పవన్

    March 17, 2019 / 04:14 PM IST

    వామపక్షాలతో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపిన అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో కలిసి ఆదివారం(మార్చి-17,2019)పవన్ పవన్‌ మీడియాతో మాట్లాడారు.రెండు వామపక్ష పార్టీలు సీపీఐ,సీపీఎమ్ లకు రెండేసి లోక్‌సభ, ఏడేసి అ�

    సుప్రీం తీర్పు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం

    February 14, 2019 / 09:47 AM IST

    ఢిల్లీలో పాలన అధికారాలకు సంబంధించి గురువారం(ఫిబ్రవరి-14,2019) సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అసహనం వ్యక్తం చేశారు.కేంద్రప్రభుత్వ అధికారులపై ఢిల్లీ ప్రభుత్వం దర్యాప్తు జరిపేందుకు వీల్లేదని జస్టిస్ ఏకే సిక్రీ, జస�

    గణతంత్ర దినోత్సవం : ప్రజలే ప్రభువులు..

    January 26, 2019 / 04:19 AM IST

    200ల సంవత్సరాలు బ్రిటీష్ పాలనలో భారత్ ఆగస్టు 15, 1947న స్వాతంత్ర్యం భారతదేశ చరిత్రలో ముఖ్యమైన ఘట్టం జనవరి 26,1950 1947 ఆగస్టు 29న అంబేద్కర్ ఛైర్మన్‌గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటు  1949 నవంబరు 26న రాజ్యాంగ పరిషత్ ఆమోదం రెండు సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కా�

    గణతంత్ర విజయం : పంచాయితీ రాజ్ వ్యవస్థ  అమలు 

    January 26, 2019 / 03:53 AM IST

    ఢిల్లీ : ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి సాధించుకున్న దేశ స్వరాజ్యం సిద్దించింది. ఈ క్రమంలో భారతదేశ చరిత్రలో మరో గొప్ప ఘనత గణతంత్ర దినోత్సవం. బ్రిటీష్‌వారి పరిపాలనలో బానిసలుగా మగ్గిపోయిన భారతీయులు స్వేచ్ఛావాయులు పీల్చుకున్నా రోజు ఆగస్టు 15, 1947న స్�

10TV Telugu News