Home » construction
Adilabad Tribals new Village construction : గిరిజనులంటేనే సంప్రదాయాలకు విలువనిచ్చేవారు. ఎంత నాగరికతను అందిపుచ్చునే గిరిజనులైనా సరే వారి సంస్కృతి సంప్రదాయాలను విడిచిపెట్టరు. అలాగే వారు పుట్టి పెరిగిన ప్రాంతాలను వదిలి పెట్టరు. వేరే ప్రాంతంలో అన్ని వసతులు కల్పిస్తా
తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి మరో ముందడుగు పడింది. ఇంతవరకు ప్రకటనలకే పరిమితమైన ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కబోతోంది. కేంద్ర ప్రభుత్వం క్షేత్రస్థాయి సర్వేకి రంగం సిద్ధం చేసింది.
National Highway road : మామూలుగా ఒక కిలోమీటర్ రోడ్డు నిర్మించాలంటే.. బాబోయ్.. అదో పెద్ద కథ… ఇక జాతీయ రహదారి అయితేనా… ఇక అదో ప్రస్థానమే… సర్వే చేసిన తర్వాత నుంచి రోడ్డు పూర్తయ్యే వరకు పెద్ద ప్రక్రియ… పని ప్రారంభం అయిన తర్వాత.. పైన పూత పూసేందుకే.. కిలోమీటర
BJP MLA Rajasingh’s sensational comments : అయోధ్య రామమందిర నిర్మాణం కోసం దేశ వ్యాప్తంగా విరాళాలు సేకరిస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోమాంసం తినేవారి నుంచి అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఒక్క
Telangana Secretariat Construction : తెలంగాణ నూతన సచివాలయాన్ని అత్యంత ఆధునిక హంగులతో నిర్మించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో డిజైన్ బయట, లోపల అంతర్గతంగా చిన్నచిన్న మార్పులు జరిగాయి. దేశంలోని పలుప్రాంతాల నుంచి రకరకాల రాయిని తెప్పించేందుకు అధికారులు రం
Ram Mandir : హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య రామమందిర నిర్మాణానికి పెద్దఎత్తున నిధులు అందుతున్నాయి. తన ఆరాధ్య దైవం రాముడి మందిర నిర్మాణంలో తామూ భాగస్వామ్యం కావాలని దేశవ్యాప్తంగా హిందువులు భావిస్తున్నారు. పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. ఇప�
Key orders of AP government : అమరావతి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనాల అధ్యయన విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 9 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. కమిటీ ఛైర్మన్ గా సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ను నియమించారు. అధ్యయనం చేసి ఏఏ భవనాలు అవసరమో..క
1 crore for Ram temple : అయోధ్య రామ మందిరం నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యుడి నుంచి మొదలుకుని ప్రముఖులు సైతం విరాళాలు ఇస్తున్నారు. నిర్మాణానికి సంబంధించి విశ్వ హిందు పరిషత్ విరాళాలు సేకరిస్తోంది. తాజాగా..83 సంవత్సరాలున్న ఓ సాధువు రూ. క�
China defends new village in Arunachalభారత్ భూభాగంలోకి 4.5 కిలోమీటర్లు చొచ్చుకొచ్చిన చైనా.. అరుణాచల్ ప్రదేశ్లో ఏకంగా ఓ గ్రామాన్నే నిర్మించిన విషయం ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. శాటిలైట్ ద్వారా అందిన ఫొటోలు ఈ సంచలన విషయాన్ని బయటపెట్టాయి. గతేడాది �
Central Vista redevelopment : కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా పనులు ప్రారంభం కానున్నాయి. మకర సంక్రాంతి మరుసటి రోజున సుముహూర్తంలో నిర్మాణాన్ని ఆరంభిస్తోంది కేంద్రం. ఇప్పటికే 14 మందితో కూడిన హెరిటేజ్ కమిటీ సోమవారమే అనుమతులు ఇచ్చింది. పనుల�