Home » construction
నేనున్నాను..కార్మికులకు అండగా అంటున్నాడు Sonu Sood. కరోనా సమయంలో కార్మికులకు అండగా నిలుస్తున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరో సహాయం చేసేందుకు నడుం బిగించాడు. సినిమాల్లో విలన్ పాత్ర పోషించిన ఈ నటుడు..నిజ జీవితంలో హీరో అనిపించుకుంటున్నాడు. సేవలను మరి�
పాక్ ఆక్రమిత్ కాశ్మీర్ (పీవోకే)లో చైనాకు వ్యతిరేకంగా సోమవారం భారీ ఆందోళన ర్యాలీ జరిగింది. నీలం, జీలం నదులపై అక్రమంగా చేపడుతున్న జల విద్యుత్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ముజఫరాబాద్లో ప్రజలు నిరసన చేపట్టారు. నీలం జీలం, కోహాలా జలవిద్యుత్ ప్�
నిర్మాణ రంగ సంఘాలతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. బల్డింగ్, లేఅవుట్ల అనుమతులకు సంబంధించిన పలు అంశాలను నిర్మాణ రంగ ప్రతినిధులు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇసుక సరఫరా సమస్యలపై టీఎస్ ఎండీసీతో కేటీఆర్ మాట్లాడారు. నిర్మాణ రంగానికి ప్రభుత్వం �
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొచ్చర్ల గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. రెండు వర్గాల మధ్య రాజకీయ విభేదాలు భగ్గుమన్నాయి. సీసీ రోడ్ల నిర్మాణం కోసం ఇరు వర్గాలు కొట్లాటకు దిగాయి. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెద�
కరోనా భయం ఇంకా వీడడం లేదు. రాష్ట్రాలను హఢలెత్తిస్తున్నాయి. వైరస్ కట్టడి చేసేందుకు నడుం బిగించాయి. అన్నీ చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో ఎక్కడికక్కడనే జన జీవనం స్తంభించిపోయింది. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుత�
తెలంగాణలో నూతన విమానాశ్రయాల నిర్మాణానికి మార్గం సుగమమైంది. క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన అధికారుల బృందం ఆరు ప్రాంతాల్లో విమానాశ్రయాల నిర్మాణానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు నివేదికను ఇచ్చింది.
జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45 ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. మూడు నెలల పాటు ఇవి అమల్లో ఉండనున్నాయి. ఎందుకంటే దుర్గం చెరువు రూట్లో నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండడమే కారణం. ఈ మేరకు నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ ప్రకటన విడుదల
అయోధ్య రామ మందిరం నిర్మాణానికి చురుగ్గా సన్నాహాలు జరుగుతున్నాయి. నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా నిర్మాణానికి సంబంధించిన తేదీలను ప్రకటించారు. మార్చి 25వ తేదీ నుంచి ఏప్రిల్ 02వ తేదీలోగా నిర్మాణ పను
కర్ణాటకలో ఇప్పుడు మతాల రాజకీయం జోరుగా సాగుతోంది. ఓ జీసస్ విగ్రహం వేదికగా కాంగ్రెస్,బీజేపీ ల మధ్య నాలుగు రోజులుగా రాజకీయ యుద్ధం నడుస్తోంది. అసలు ఇంతకీ కర్ణాటలో ఏం జరిగింది?జీసస్ విగ్రహం విషయమై రెండు ప్రధాన పార్టీల మధ్య ఎందుకు మాటల తూటాలు పేల�
హైదరాబాద్ రోడ్లు ప్రైవేటు పరం కానున్నాయి. హైదరాబాద్ రోడ్ల నిర్మాణాలను ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అప్పగించనుంది. వాటి నిర్వహణకూడా ప్రైవేటు సంస్థలే చూసుకుంటాయి. దీంతో ఇకపై నగరంలోని రోడ్లన్నీ ఇకపై మిలమిలా మెరిసిపోనున్నాయన్నమాట. రో