construction

    అయోధ్యలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కోసం డిమాండ్

    November 11, 2019 / 06:36 AM IST

    అయోధ్య రామమందిర నిర్మాణానికి మార్గం సుగమమం అయిన తరువాత అయోధ్యకు సంబంధించి కొన్ని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అయోధ్యలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్మించాలని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ డిమాండ్ చేశారు.  అయోధ్యలో రామమందిరాన్ని �

    ఢిల్లీలో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ..నిర్మాణ పనులపై నిషేధం

    November 1, 2019 / 07:53 AM IST

    ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్రస్థాయికి పెరిగింది. వాయు కాలుష్యస్థాయి మరింత పెరిగి..గాలి నాణ్యత మరింత క్షీణించింది. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఇవాళ(నవంబర్-1,2019)ఢిల్లీలోని ఇండియా గేట్,�

    పవన్ ట్వీట్ : ఆత్మహత్యలు కదిలించాయి

    October 28, 2019 / 01:33 PM IST

    కార్మికుల ఆక్రోశం..ఆవేదన ప్రభుత్వానికి అర్థమయ్యేలా చేయాలని, భవన నిర్మాణ కార్మికుల కోసం అన్ని పార్టీలు సంఘటితం కావాలన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కార్మికుల ఆత్మహత్యలు తన మనస్సును కుదిపేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు 2019, అక్టోబర్ 28వ త�

    గుజరాత్ కంపెనీకి పార్లమెంట్ బిల్డింగ్ పునరుద్దరణ కాంట్రాక్ట్

    October 25, 2019 / 12:07 PM IST

    పార్లమెంట్ భవన్నాన్ని రీ డిజైన్ చేసే కాంట్రాక్ట్ ను గుజరాత్ కు చెందిన సంస్థ దక్కించుకుంది. భీమా పటేల్ కు చెందిన అహ్మదాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేసే HCP డిజైన్ ప్లానింగ్ కంపెనీకి ఈ కాంట్రాక్టు దక్కింది. అంచనా వ్యయం 448కోట్లు కంటే తక్కువగా 229.7కో

    డిసెంబర్ 6నుంచి.. అయోధ్యలో మందిరం పనులు ప్రారంభం

    October 16, 2019 / 01:58 PM IST

    డిసెంబర్‌ 6నుంచి అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు  ప్రారంభం అవుతాయని బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్‌ తెలిపారు. వివాదాస్పద రామజన్మ భూమి- బాబ్రీ మసీదు స్థల వివాదంపై ఇవాళ(అక్టోబర్-16,2019) సుప్రీంకోర్టులో విచారణ ముగిసిన సందర్భంగా సాక్షి మహారాజ్‌ ఈ వ్�

    బయటపడుతున్న మెట్రో నిర్మాణ లోపాలు

    September 23, 2019 / 03:53 AM IST

    హైదరాబాద్ మెట్రో దేశానికి ఆదర్శం.. పూర్తి భద్రతా ప్రమాణాలతో తక్కువ వ్యవధిలో నిర్మించామని పలు సందర్భాల్లో నేతలు, మెట్రో అధికారులు ఘనంగా చెప్పుకొచ్చారు. దశాబ్ధాల పాటు ఢోకా లేకుండా ఉంటుందని, వందేళ్లు సేవలందిస్తుందని గొప్పగా చెప్పారు. కానీ అమ�

    ఈ బ్రిడ్జ్ కి ముగ్గురు సీఎంలు శంకుస్థాపన : ఇప్పటికీ పూర్తవ్వనేలేదు 

    September 21, 2019 / 11:16 AM IST

    గోదావరి తీరప్రాంతం కోనసీమ. అందాలకు నెలవు. ఆంధ్రా కేరళగా పేరు. ఉభయ గోదావరి జిల్లాలను కలిపే వంతెల కొరత మాత్రం కోనసీమలో దశాబ్దాలుగా అలాగే ఉండిపోయింది. దీంతో పశ్చిమగోదవరి జిల్లాలోని నర్సాపురం నుంచి  తూర్పు గోదవరి జిల్లాలోని సఖినేటిపల్లి వెళ్

    2022కి కొత్త పార్లమెంట్ భవనం 

    September 13, 2019 / 02:22 AM IST

    2022 పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు కొత్తగా నిర్మించబోయే పార్లమెంట్ భవనంలో నిర్వహించాలని ఫ్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రపతి భవన్, ఇండియా గేట్‌కు మధ్య ఉత్తర, దక్షిణ బ్లాకుల వద్ద 3 కిలోమీటర్ల విశాలమైన సెంట్రల్‌ విస్తాను ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా న�

    రాష్ట్రమే కడుతుంది : పోలవరంపై మంత్రి కీలక వ్యాఖ్యలు

    August 26, 2019 / 10:05 AM IST

    ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం గురించి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టుపై ప్రజలకు ఎలాంటి సందేహాలు అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే పోలవరం  నిర్మాణాన్ని పూర్�

    పేదలకు సీఎం జగన్ వరం : రాజధానిలో లక్ష ఇళ్లు నిర్మాణం

    August 23, 2019 / 02:37 AM IST

    విజయవాడలో లక్ష ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందుకోసం వెయ్యి ఎకరాలు స్థలం, వెయ్యి కోట్ల రూపాయలు అవసరం అవుతుందని ప్రాథమికంగా అంచనా

10TV Telugu News