Home » Control
కరోనా మహమ్మారీని కట్టడి చేయాలంటే…స్వీయ నిర్భందమే మేలని చాలా మంది వెల్లడిస్తున్నారు. ఎందుకంటే దీనివల్ల కరోనా బాధితులను గుర్తించడం మరింత సులువవుతుందని అంటున్నారు. 21 రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని..బయటకు రావొద్దని భారత ప్రధాన మంత్రి నరేంద్�
ప్రభుత్వాలకు చిత్త శుద్ధి ఉంటే ప్రైవేటు విద్య వ్యాపారాన్ని నియంత్రించవచ్చు . ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఆ విషయం నిజం చేసి చూపింది. గడిచిన ఐదేళ్లలో ఢిల్లీలోని ప్రైవేటు స్కూల్స్లో ఫీజులు పెరగకుండా కట్టుదిట్టం చేసింది. ప్రైవేటు స్కూల్స్�
గత నెలలో ఈశాన్య ఢిల్లీలో ఇటీవల జరిగిన అల్లర్లు, హింసాకాండతో ప్రమేయం ఉన్న ఏ ఒక్కర్నీ వదిలిపెట్టేది లేదని కేంద్ర హోం మంత్రి అమిత్షా హెచ్చరించారు ఢిల్లీ అల్లర్లపై బుధవారం(మార్చి-11,2020) లోక్సభలో జరిగిన చర్చ జరిగింది. ఫిబ్రవరి 25న చోటుచేసుకున్న అ�
కరోనా వైరస్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ ద్వారా మందులు సరఫరాకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడించేస్తోంది.చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా ఇంచుమించు ప్రపంచ దేశాలన్నింటికి విస్తరించింది. కరోనా పేరు చెబితే ప్రజలు వణికిపోతున్నారు. ముఖ్యంగా చైనా ప్రజలను వణికిస్తున్న కరోనా వైరస్ను నియంత్రించేందుకు ఆ �
యూపీ సీఎం యోగీఆదిత్యానాథ్ కాన్వాయ్కు గోవులు, ఇతర జంతువులు అడ్డురాకుండా ఇంజనీర్లు చూసుకోవాలని ఆదేశించారు. అంతేకాదు..ఆ తొమ్మిదిమంది ఇంజినీర్లకు పశువుల్ని కట్టేయటానికి తాళ్లు కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ వార్తలు ఉత్తరప్రదేశ్లో కలకలం రేపుతున
హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న ట్యాంక్ బండ్ నిర్మానుష్యంగా మారింది. పోలీసులు ట్యాంక్ బండ్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. టియర్ గ్యాస్, వాటర్ కేన్లను సిద్ధం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో మద్యం నియంత్రణకు సీఎం జగన్ మరో అడుగు ముందుకు వేశారు. మద్యం నియంత్రణలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ రాష్ట్రంలో బార్ల సంఖ్యను తగ్గించాలని అధికారులను ఆదేశించారాయన. ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాలపై గురువారం (నవంబర్ 7, 2019) �
దేశరాజధాని ఢిల్లీ ప్రతి సంవత్సరం వాయుకాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతోందని,దీనిని కంట్రోల్ చేయలేకపోతున్నామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రతి సంవత్సరం ఢిల్లీలో ఇదే జరుగుతోందని,10-15 రోజులు వాయుకాలుష్యం తీవ్రంగా కొనసాగుతుందని,నాగరిక
కెప్టెన్ కూల్ గా రాణించడం వెనుక ఉన్న అసలు రహస్యాన్నిబయటపెట్టాడు మహేంద్ర సింగ్ ధోని. తాను కూడా మనిషినే.. అందరిలాంటివాడినేనని, తనకు కూడా భావోద్వేగాలు ఉంటాయని, సామాన్యుడిలానే ఆలోచిస్తానన్నారు మహీ. అయితే నెగిటీవ్ ఆలోచనలను నియంత్రించే విష