Home » Control
రాజస్థాన్ లో ఓ స్కూల్ బస్సు బోల్తా పడింది. జైపూర్ లోని సెయింట్ సేవియర్స్ సీనియర్ సెకండరీ స్కూల్ విద్యార్ధులు ఎడ్యూకేషన్ టూర్ లో భాగంగా పర్యటిస్తున్నప్పుడు పోఖ్రాన్ కి దగ్గర్లోని ఓ టోల్ ఫ్లాజా దగ్గర శనివారం(అక్టోబర్-5,2019)స్కూల్ బస్సు బ�
పట్నాలో వరదల గురించి ప్రశ్నించిన జర్నలిస్టులపై ఫైర్ అయ్యారు బీహార్ సీఎం నితీష్ కుమార్. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా వరదలు వస్తున్నాయని,అమెరికాలో కూడా వస్తున్నాయని, పాట్నాలో మునిగిన కొన్ని ప్రాంతాలే మీకు సమస్యగా కనిపించాదా అంటూ ఆగ్రహంగా �
కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీలో మరోసారి సరి-బేసి విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు సీఎం కేజ్రివాల్ తెలిపారు. ఈ ఏడాది నవంబర్ 4నుంచి 15వరకు ఢిల్లీలో మరోసారి సరి-బేసి విధానం అమల్లోకి వస్తుందని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. రిజిస్ట్ర�
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ రైల్వేస్టేషన్ లో శుక్రవారం(ఏప్రిల్-26,2019)ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. క్యాంటిన్ లో మంటలు చెలరేగడంతో రైల్వే స్టేషన్ లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. క్యాంటిన్లో పని చేసేవారు, ప్రయాణికులు మంటలను గుర్తించి అలర్ట�
పీచు పదార్థం ఎక్కువగా లభించే రైస్ తీసుకుంటే డయాబెటిస్, బ్లడ్ షుగర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం నుంచి బయటపడొచ్చని మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ శాస్త్రవేత్తలు గుర్తించారు.పాలిష్ చేసిన బియ్యం(వైట్ రైస్) వాడకం వలన టైప్-2మధుమేహం వస్తు�
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఫైర్ సిబ్బంది మూడు గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.
ఇప్పుడు ఏ ఇంట చూసినా డయాబెటిస్ ఉన్నవాళ్లు ఒక్కరైనా ఉంటున్నారు. మన శరీరంలో ఉండే క్లోమ గ్రంథి అంటే పాంక్రియాస్ సక్రమంగా పనిచేయకపోవడం వల్ల వచ్చే సమస్య ఇది. మారిన ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వంటి జీవనశైలి వల్ల మధుమేహ సమస్య ఇప్పుడు ఎక్కువ
ఉత్తరప్రదేశ్ లో నేరస్థులకు ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ పేరు వినబడితేనే ఫ్యాంట్లు తడిసిపోతున్నాయి. సీఎం అయినప్పటినుంచి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పట్ల యోగి ప్రత్యేక దృష్టి పెట్టారు. 2017 మార్చి 19న యూపీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. సీఎంగా బాధ్యతల�
సైబర్ నేరాలు, అశ్లీల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సైబర్ నేరాల నియంత్రణలో భాగంగా వాటి దుష్ర్పభావాలపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర పోలీసులు చర్యలు చేపట్టారు.