Home » Controversial Comments
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే పాత నేతలు బయటకు వెళ్లిపోవాలని ఎమ్మెల్యే రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇలా నేనే కాదు, బీజేపీలోని నేతలు, కార్యకర్తలు ఇదే అనుకుంటున్నారని రాజా సింగ్ అన్నారు.
గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి రాష్ట్రంలోని టోంక్ కు ఆమె వచ్చారు. అక్కడ నిర్వహించిన సభలో ఆమె ప్రసంగిస్తూ అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
చంద్రబాబుకు చెప్పుకోనేందుకు ఒక పథకకమైన ఉందా? బాబు హయాంలో రైతులు ఆత్మ హత్యలు చేసుకోలేదా? వ్యవసాయం దండగని చెప్పింది చంద్రబాబు కాదా? దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారని అన్నది చంద్రబాబు కాదా? చంద్రబాబు హయాంలో 22 స్థానంలో ఉన్న జేడీపీ నేడు మొద�
అమ్మాయిలు ధరించే దుస్తులపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలు అటువంటి దుస్తులు ధరిస్తే రామాయణంలో శూర్పణఖల్లా కనిపిస్తారని..మద్యం తాగే యువతను చూస్తే వారి చెంపలు ఛెళ్లుమనిపించాలనిపిస్తుంది అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీలో పోస్టర్ల కలకలం రేగింది. మోదీ హాఠావో...దేశ్ బచావో పేరుతో పోస్టర్లు వెలిశాయి. ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలతో కూడిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.
ఫిబ్రవరి 14న ఈరోడ్లో జరిగిన కార్యక్రమంలో సీమన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఆయన మీద కంగల్ పోలీస్ స్టేషనులో కేసు నమోదు అయింది. ఈ విషయమై ఈరోడ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శశి మోహన్ మాట్లాడుతూ ‘‘ఈ ప్రసంగం అనంతరం ఫిబ్రవరి 22, 2023న సీమాన్పై కేసు నమోదు అయి�
ముస్లింలు, ఇస్లాం మతాల వారిని మోదీ ప్రభుత్వం శత్రువులుగా చూస్తోందని, తమను నిత్యం కాల్చి వేస్తూ తమ శరీరాలను తూట్లు పొడుస్తున్నారని తౌకీర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ధృతరాష్ట్రుడు అని తౌకీర్ దుయ్యబట్టారు. తమ మాటల్ని మ�
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. బండి సంజయ్ వ్యాఖ్యలకు వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
‘ఎవరినో కుక్క కరిస్తే..నేనే ఆ కుక్కను కరవమన్నట్లుగా మాట్లాడుతున్నారు’ అంటూ అంబర్ పేటలో బాలుడ్ని కుక్క కరిచిన ఘటనపై GHMC మేయర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఇక బీజేపీ కార్యకర్తలకు ఆయన చేసిన ఒక సూచన కూడా చాలా వివాదాస్పదమవుతోంది. రోడ్డు, మురుగునీటి సమస్యలపై దృష్టి పెట్టకుండా లవ్ జిహాద్ వై్ దృష్టి పెట్టాలంటూ కాషాయ పార్టీ కార్యకర్తలను నళిన్ కోరారు. తాము టిప్పుసుల్తాన్ వారసులు కాదని.. రాముడు, హనుమం�