Home » controversy
1956లో ఇదే రోజున డాక్టర్ అంబేద్కర్.. హిందూ మతాన్ని వదిలేసి మౌద్ధాన్ని స్వీకరించారు. దానిని అంబేద్కరిస్టులు, బుద్ధిస్టులు ధమ్మ చక్ర పరివర్తన్ దినంగా జరుపుకుంటారు. దీని గుర్తుగా కొంత మంది జన సమూహం బౌద్ధం తీసుకుంది. ఈ సందర్భంగా జరిగిన ఒక కార్యక్ర�
ప్రియాంక్ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో ముందు చూసుకోవాలని బీజేపీ నేతలు అన్నారు. కాంగ్రెస్ నాయకుల చీకటి జీవితాలకు సంబంధించిన సీడీలు ఉన్నాయని, తమ ప్రభుత్వ
విశాఖ జిల్లాలోని మత్స్యకార గ్రామాల్లో వలల వివాదంపై అధికారుల సీరియస్ అయ్యారు. పెదజాలరిపేట, కొత్త జాలరిపేట, జాలరిఎండాడ, వాశవానిపాలెం, మూలపాలెం గ్రామాల మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే చేపల వేటకు వెళ్లిన వార�
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో మరోసారి భూమా కుటుంబంలో విగ్రహాల రాజకీయ చెలరేగింది.నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి విగ్రహాల ఆవిష్కరణ విషయంలో కిషోర్ రెడ్డి,అఖిల ప్రియల మధ్య మళ్లీ వివాదం.
ముగిసింది అనుకున్న గుంటూరు జిన్నా టవర్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.
ఏ బిడ్డా ఇది నా అడ్డా.. అంటూ పుష్ప ఓ రేంజ్ స్ట్రాటజీతో తన స్టామినా చూపించాడు. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు. బన్నీ స్టార్డమ్ ను, తమ బ్రాండ్ ప్రమోషన్ కు ఉపయోగించుకోవాలని చాలా..
ఐఏఎస్ క్యాడర్ రూల్స్ మార్పులను వ్యతిరేకిస్తూ కేంద్రం తీరుపై ఆయా రాష్ట్రాల సీఎంలు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని సీఎం కేసీఆర్ లేఖలో తెలిపారు.
భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్పై హీరో సిద్దార్థ్ నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే. ఇది తీవ్ర దుమారం రేపగా.. జాతీయ మహిళా కమీషన్ కూడా సీరియస్ అయింది.
ఈ మార్గం అందుబాటులోకి వస్తే.. తిరుపతిలోని తమ దుకాణాలు, హోటళ్లు, ఆస్తులు అమ్ముకోవాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ఇష్యూ రాజకీయ నాయకులకు సున్నితమైన అంశంగా మారింది.
ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపుపై నెలకొన్న వివాదం క్లైమాక్స్కు చేరుతున్నట్లు కనిపిస్తోంది.