Home » controversy
టీటీడీలో బంగారం తరలింపు తీవ్ర వివాదం సృష్టిస్తోంది. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీరియస్ అయ్యారు. కమిటీని నియమించారు. రచ్చ రచ్చ అవుతుండడంతో టీటీడీ ఈవో సింఘాల్ వివరణనిచ్చారు. ఏప్రిల్ 18, 2016లో PNB బ్యాంకులో 1381 కిలోల బంగారం ఉందన్నారు. ఏప్రిల్ 18,
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతలు మరోసారి తెరపైకి వచ్చాయి. లోక్ సభలో అమేథీ నుంచి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపై పోటీకి దిగారు.
ఎఫ్-16 కూల్చివేతపై మళ్లీ వివాదం మొదలైంది. ఇప్పటికే దీనిపై భారత్, పాకిస్తాన్ భిన్న వాదనలు వినిపిస్తుంటే.. తాజాగా అగ్రరాజ్యంలోని ఓ మేగజైన్ సంచలన కథనాన్ని ప్రచురించింది.
వెస్ట్ గోదావరి జిల్లాలోని చింతలపూడి నియోజకవర్గం TDPలో విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీ సీనియర్ నేత అంబికా కృష్ణ, మాజీ మంత్రి పీతల సుజాత మధ్య మాటల యుద్ధం కలకలం రేపుతోంది. ఆమెపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అంబికా కృష్ణ ఒక్క రోజునే మాట మార్చేశారు. ప�
తనను ఈసీ బదిలీ చేయడంపై కడప ఎస్పీ రాహుల్దేవ్ శర్మ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆయన ఎన్నికల కమిషన్కు లేఖ రాశారు. తనపై వచ్చిన ఆరోపణలను నిరూపించాలని… లేదంటే తనపై ఫిర్యాదు చేసిన వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు. శ�
బాపట్ల వైఎస్ ఆర్ పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. బాపట్ల సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతికి వ్యతిరేకంగా ఒరుగుంట్ల రెడ్ల సంఘం ఏకమయ్యింది. రఘుపతికి టిక్కెట్ ఇవ్వొద్దంటు రెడ్ల సంఘం ర్యాలి చేపట్టింది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్థన్
తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కాకరేపుతోంది. తెలంగాణ విద్యుత్ సంస్థల అధికారుల మధ్య ఆరోపణలు..ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి.. రూ.5వేల 600 కోట్లు ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందనీ.. నిజానికి ఏపీనే తెలంగాణకు బాకీ ఉందంటూ �
దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలం క్షేత్రంలో కొలువున్నది శ్రీరామచంద్రుడా? నారాయణుడా? కొన్ని ఏళ్లుగా జరుగుతోన్న ఈ చర్చ ఎడతెగడం లేదు. సీతారామచంద్ర స్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి ఇదే చర్చ మొదలైంది. అసల
ఢిల్లీ : బెంగాల్ పోలీసులు..సీబీఐ వివాదం పిటీషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్ సీపీ..సీఎం మమత సీబీఐ విచారణకు హాజరుకావాలని తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై మమతా బెనర్జీ హర్షం వ్యక్తంచేశారు. ధర్మాసనం తీర్పును తాను స్వాగతిస్తున్నా�