Home » controversy
Rs. 15 thousand controversy : గుంటూరు జిల్లా తెనాలి నందుల పేటలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో షేక్ రఫీ.. సుభానిని కత్తితో పొడిచి హత్యకు పాల్పడ్డాడు. 15 వేల రూపాయల విషయంలో తలెత్తిన వివాదం హత్యకు దారితీసింది. నందులపేటకు చెందిన రఫీ వద
tamilnadu :తమిళనాడు రెండో రాజధాని నినాదం వివాదాస్పదంగా మారింది. రెండో రాజధాని అంశంపై మంత్రుల్లో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. తిరుచ్చిని రెండో రాజధానిగా ప్రకటించాలని మంత్రి వెల్లమండి నటరాజన్ నినాదాన్ని అందుకున్నారు. దీనికి కాంగ్రెస్ ఎంపీ త
మోస్ట్ ఎలిజబుల్ మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లో అఖిల్ అక్కినేని పెట్టిన ఫోజ్ వైరల్ అయింది. అంతే రేంజ్ లో కాంట్రవర్సీగానూ మారింది. అఖిల్ చెవిని కాళ్లతో టచ్ చేస్తూ ఉన్న స్టిల్ అది. కొందరి నుంచి మాత్రమే ఫిల్మ్ డైరక్టర్ భాస్కర్ క్రియేటివిటీకి ప
ఇటీవల వచ్చిన ‘భానుమతి రామకృష్ణ’ ట్రైలర్ సంచలనం సృష్టించి ప్రేక్షకుల్లో ఆసక్తి రేపింది. కొత్తదనంతో తెరకెక్కించిన ఈ రొమాన్స్ డ్రామా, తొలి తెలుగు OTT ఆహాలో జూలై 3న వరల్డ్ ప్రీమియర్కు సిద్ధమైంది. తాజాగా ఈ చిత్ర టైటిల్పై నెలకొన్న వివాదం మరోసారి
‘తుప్పరివాలన్ 2’ (డిటెక్టివ్) సీక్వెల్ విషయంలో విశాల్తో నెలకొన్న వివాదం గురించి వివరించిన దర్శకుడు మిస్కిన్..
విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్ .. విశాఖపట్నం సింహాచలం దేవస్థానం పాలకవర్గం నియామక వ్యవహారంపై రాజకీయ రచ్చ ముదురుతోంది. వంశపారంపర్యంగా వచ్చిన హక్కుతో.. ఇంతకాలం ట్రస్ట్బోర్డ్ చైర్మన్గా కొనసాగిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజ�
జగిత్యాల జిల్లా కలెక్టర్ గుగులోత్ రవి వివాదంలో చిక్కుకున్నారు. హీరోయిన్ రష్మిపై ఆయన చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. రష్మిక ఫోటోకు ‘చించావు పో’ అని తన ట్విట్టర్ ఖాతా
తిరుపతిలో నిర్మిస్తున్న గరుడ వారధిపై నామాల వివాదం చుట్టుముట్టింది. ఫ్లైఓవర్ పిల్లర్లపై ముద్రించిన నామాల ఆకారం కొత్త వివాదానికి తెర తీసింది. శ్రీవారి నామం ఎలా ఉండాలన్న దానిపై ఎప్పటి నుంచో వివాదం నడుస్తోంది. వైష్ణవ సాంప్రదాయంలో రెండు వర్గా�
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీతో ప్రధాని మోడీని పోలుస్తూ ప్రచురించిన ఓ పుస్తకంపై వివాదం నెలకొన్నది. పుస్తక ఆవిష్కరణ ఫొటోలు రచయిత ట్వీట్ చేయడంతో వివాదం చెలరేగింది.
శబరిమల వివాదంపై సుప్రీంకోర్టు వాదనలు విననుంది. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ 2018లో సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పును మరోసారి పరిశీలించాలంటూ ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేసిన సంగతి �