Home » controversy
బీజేపీ సీనియర్ నేత, కర్నాటక పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప..పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి వివాదానికి తెరలేపారు.
''వరుడు కావలెను'' సినిమా రిలీజ్ కు ముందే వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాని బ్యాన్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు ప్రముఖ పాటల రచయితపై కేసులు నమోదయ్యాయి. దీనికి కారణం ఈ చిత్రంలోని “దిగుదిగు దిగు నాగ” పాట.
తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో బొమ్మ పడే వేళయింది. కరోనా దెబ్బకు సినిమా థియేటర్లు బంద్ అవగా.. ఇప్పుడు మళ్లీ స్క్రీన్ మీద సందడి నెలకొననుంది. రేపటి నుంచి తెలంగాణ, ఏపీల్లో థియేటర్లు తెరిచేందుకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి.
కడపజిల్లా బ్రహ్మంగారిమఠానికి సంబంధించి వివాదం ఇంకా ముగియలేదు. మఠాధిపతి ఎంపిక విషయంలో సమస్య సద్దుమనిగింది అనుకునేలోపే మరో మలుపు తిరుగుతూనే ఉంది.
తెలంగాణలో మళ్లీ పీసీసీ రచ్చ మొదలైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గాంధీభవన్లో చేపట్టిన సత్యాగ్రహ దీక్షలోనూ పీసీసీ పీఠం చిచ్చు పెట్టింది. ఇంకా పార్టీ హైకమాండ్ ఎవరి పేరూ ప్రకటించకముందే పీసీసీ తమదంటే తమదేనని ఎవరికి వారు ప్రకటనలు ఇచ్చేస్తున్
కడప జిల్లాలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో ఏర్పడిన పీఠాధిపతి వివాదాన్ని కొంతమంది కావాలనే సృష్టించారా? ఆస్తులపై ఆధిపత్యం కోసమే అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టారా? మఠంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు బయట పడకుండా ఉండేందుకే ఈ వివాదాన్ని తెరప
ఇప్పటికే మెదక్ జిల్లాలో అసైన్డ్ భూముల కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ఈటలకు ఫ్యామిలీపై మరో ఫిర్యాదు నమోదైంది. ఈటల తనయుడి మెడకు మరో భూకబ్జా ఆరోపణ చుట్టుకుంది.
ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య పరిషత్ ఫైట్ మొదలైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్పై రాజకీయ రగడ షురూ అయింది.
MP Kesineni Nani : విజయవాడలో తెలుగు తమ్ముళ్ల మధ్య వార్ ముగిసినట్లు తెలుస్తోంది. అధినేత చంద్రబాబు విజయవాడకు రానున్నారు. అక్కడ ఆయన ప్రచారం నిర్వహిస్తుండడంతో నేతలు ఉమ్మడిగా ఏర్పాట్లు చేస్తున్నారు. రచ్చరచ్చగా మారిన కోల్డ్ వార్ ను విజయవాడకు రాకముందే..బాబ�
సారంగ దరియా(saranga dariya).. పంటపొలాల్లో పాడుకునే ఓ సాదాసీదా జానపద పాట.. ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఆధునిక హంగులతో సినీ తెరపై సందడి చేస్తున్న ఈ పాట.. ఎంత క్రేజ్ సంపాదించిందో అంతే కాంట్రవర్సీ కూడా క్రియేట్ చేసింది.