-
Home » corona active cases
corona active cases
Corona Cases : దేశంలో కొత్తగా 7,171 కరోనా కేసులు, 40 మరణాలు
ప్రస్తుతం దేశంలో 51,314 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గత 24 గంటల్లో 9,669 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.
Covid -19 Cases: దేశంలో 60వేలు దాటిన కొవిడ్ యాక్టీవ్ కేసుల సంఖ్య.. 24 గంటల్లో 27 మంది మృతి ..
రోజువారి కొత్త కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కొత్త కేసుల సంఖ్యతో కలుపుకొని దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 60,313కు చేరింది.
Coronavirus Cases Today: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. ఒక్క రాష్ట్రంలోనే ఎక్కువగా!
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 30వేల 615 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
Telangana Corona : తెలంగాణలో కొత్తగా 767 కరోనా కేసులు, ఇద్దరు మృతి
రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 4,105 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 228 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
India Corona : దేశంలో కొత్తగా 2,85,914 కరోనా కేసులు, 665 మంది మృతి
దేశంలో 5.55 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటి రేటు 16.16 శాతానికి చేరుకుంది. ఇప్పటివరకు 4,00,85,116 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 4,91,127 మంది మరణించారు.
Corona Update: భారత్ లో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు
దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో(సోమవారం) దేశంలో కొత్తగా 2,38,018 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఆదివారం కంటే సోమవారం నాడు స్వల్పంగా తగ్గాయి.
Corona Cases: ఏడు నెలల తరువాత 1 లక్షకు చేరిన రోజువారీ కరోనా కేసులు
రోజువారీ కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగిపోయింది. డిసెంబర్ చివరి వారం వరకు సరాసరి రోజువారీ కేసుల సంఖ్య 10,000 మార్క్ వద్ద ఉండగా.. కేవలం ఎనిమిది రోజుల వ్యవధిలో ఆ సంఖ్య లక్షకు చేరింది
Corona Cases : తెలంగాణలో కొత్తగా 171 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తుంది. గత కొద్దీ రోజులుగా ప్రతి రోజు 200లకు దిగువన కరోనా కేసులు నమోదవుతున్నాయి.
Corona Cases : స్వల్పంగా పెరిగిన రోజువారీ కరోనా కేసులు
ఈ ఏడాది ప్రారంభంలో లక్షల్లో నమోదైన కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వేలకు చేరాయి. ప్రస్తుతం 10వేల దిగువన కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి.
Corona Cases : దేశంలో కొత్తగా 10,423 కరోనా కేసులు, 443 మరణాలు
దేశంలో కొత్తగా 10,423 కరోనా పాజిటివ్ కేసులు, 443 మరణాలు నమోదు అయ్యాయి. దేశంలో ఇప్పటివరకు 3,42,96,237 కేసులు, 4,58,880 మరణాలు నమోదు అయ్యాయి.