Home » CORONA CRISIS CHARITY
CCC helps cine workers for third time: కరోనా లాక్డౌన్ నేపథ్యంలో సంపాదన కోల్పోయిన సినీ కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) ఏర్పాటైన సంగతి తెలిసిందే. దీని ద్వారా ఇప్పటికే రెండు సార్లు వేలాది మంది సినీ కార్మికు
టాలీవుడ్ హీరోల్లో గోపీచంద్ మరోసారి తన గొప్ప మనసును, వితరణను చూపించారు. ఇప్పటికే లాక్డౌన్ కారణంగా కష్టాలు పడుతున్న రెండు వేల కుటుంబాలకు నిత్యావర వస్తువులను అందజేసి
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ రెండో కుమార్తె, ‘దొరసాని’ సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన శివాత్మిక రాజశేఖర్ పుట్టినరోజు ఈ రోజు (ఏప్రిల్ 22). ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి లక్ష రూపాయలను ఆమె విరాళంగా ఇచ్చారు. అలాగే, రాజశేఖర్ �
కరోనా క్రైసిస్ చారిటీకి రెండు లక్షలు విరాళమిచ్చిన కాజల్ అగర్వాల్..
మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ)ని అభినందించిన అమితాబ్..
ప్రధాని మోడీ ట్వీట్పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి..
కరోనా పై పోరాటానికి 1 కోటి 25 లక్షల రూపాయల విరాళం ప్రకటించిన నటసింహ నందమూరి బాలకృష్ణ..
కరోనా లాక్డౌన్ : తెలుగు సినీ కార్మికులను ఆదుకోవడానికి ఏర్పాటు చేసిన ‘సీసీసీ మనకోసం’ చారిటీ సంస్థకు హీరోయిన్స్ మద్దతు తెలపడం లేదంటూ అసహనం వ్యక్తం చేసిన బ్రహ్మాజీ..
కరోనా ఎఫెక్ట్ : మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీకి భారీగా విరాళాలు..
కరోనా ఎఫెక్ట్ : సినీ వర్కర్స్ సంక్షేమం కోసం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 50 లక్షల రూపాయల విరాళం..