Home » corona death
ప్రస్తుతం ముగ్గురు రోగులు మా ఐసోలేషన్ వార్డులో వివిధ వైద్య అత్యవసర పరిస్థితులతో అడ్మిట్ అయ్యారు. కోవిడ్ పాజిటివ్గా గుర్తించాము. ముగ్గురు రోగుల ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉంది.
ఏపీలో కూడా కరోనా కలకలం రేపుతోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మళ్లీ కరోనా కేసులు విజృంభిస్తున్నాయి.
తెలంగాణలో కరోనావ్యాప్తి కట్టడిలోనే ఉంది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 16వేల 128 కరోనా పరీక్షలు చేయగా..
ఇటీవల కోవిడ్ సోకి చనిపోయిన తన భర్త బ్యాంకు ఎకౌంట్ నుంచి రూ. 34 లక్షల రూపాయలు మాయం అయినట్లు గుర్తించింది.
ఓ పక్క ప్రజలు కరోనా సోకి పిట్టల్లా రాలిపోతున్నారు. మరోపక్క ఈ కరోనా మహమ్మారి పచ్చని చెట్లపై కూడా ప్రభావాన్ని చూపిస్తోంది. కరోనా వైరస్ కల్లోలంతో రోజురోజుకు మరణాల సంఖ్య పెరుగుతుండటంతో మృతదేహాలను ఖననం చేసే స్థలం కూడా శ్మశానాల్లో ఉండటంలేదు. దీ�
కరోనా మహమ్మారి పచ్చని కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది. మహమ్మారి బారినపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు.. గంటల వ్యవధిలోనే మృతి చెందారు. ఈ హృదయవిదారక ఘటన హైదరాబాద్లోని కాప్రా సర్కిల్ పరిధిలో చోటుచేసుకుంది.
నిజామాబాద్ లో కరోనాతో చనిపోయిన మృతదేహాలు మారిపోయి, ఒకరికి బదులు ఇంకోకరికి అంత్యక్రియలు నిర్వహించారు. పొరపాటు గుర్తించిన తర్వాత తమ సంబంధీకురాలి మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీలోనే వదిలేసి వెళ్లిపోయారు.
ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్న గోవాలో తొలి కరోనా మరణం చోటు చేసుకుంది. కరోనా రహితంగా ఉన్న గోవాలో కరోనా వైరస్ తో చనిపోయిందనే విషయం కలకలం రేపుతోంది. గత నెల నుంచి ఇక్కడ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వైరస్ వ్యాప్తి చెందకుండా గోవా ప్రభుత్వ పక�
ఏపీలో కరోనా కేసులు శర వేగంగా పెరుగుతున్నాయి. రోజురోజుకి పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.