-
Home » Corona pandemic
Corona pandemic
Corona Cases : దేశంలో మళ్లీ కరోనా విజృంభణ.. ఢిల్లీ, కేరళలో భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు
కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాలని సూచించారు. అలాగే, ఆక్సిజన్ బెడ్లు, ఐసీయూ బెడ్లను అధిక సంఖ్యలో అందుబాటులో ఉంచాలని సూచించారు.
China Covid Cases Report : ఒక్కరోజే 16,400 కరోనా కేసులు.. చైనాలో మళ్లీ కొవిడ్ కల్లోలం.. లాక్డౌన్ విధించినా..
కరోనావైరస్ మహమ్మారి చైనాను వెంటాడుతోంది. ఆ దేశంలో వైరస్ ఉధృతి అంతకంతకూ పెరుగుతూ నిత్యం రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు..(China Covid Cases Report)
hope buses : రాజధాని రోడ్లపై పరుగెడుతున్న పాఠశాల..పేదపిల్లలకు భోజనం పెట్టి చదువు
కరోనా వల్ల చదువులకు దూరం అయిన పిల్లలకే కాకుండా మురికివాడల్లో ఉండే పేద పిల్లల కోసం ఓ స్వచ్చంద సంస్థ పరుగులు పెట్టే పాఠశాలను ఏర్పాటు చేసింది. పిల్లలకు కడుపు నింపి చదువులు చెబుతోంది. బస్సుల్లో పిల్లలను ఎక్కించుకుని పాఠాలు చెబుతోంది. అలా ఢిల్ల�
Corona : 9,346 మంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయారని సుప్రీంకోర్టుకు తెలిపిన NCPCR
కరోనా సోకి భారత్ లో 9,346 మంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయారని పిల్లల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ సుప్రీం కోర్టుకు తెలియజేసింది. వారందరి సంక్షేమం కోసం ఆరు దశల పథకాన్ని రూపొందించామని పేర్కొంటూ అఫిడవిట్ దాఖలు చేసింది. తల్లిదండ్రుల్ని కోల్�
Telangana Lockdown: ఆగండ్రా అయ్యా.. అంటే కరోనా కోరి తెచ్చుకుంటున్నారు
కేసులు కేసులకు బీర్లు, చేతిలో సరిపడినన్ని ఫుల్ బాటిళ్లు, పర్సు ఖాళీ అయ్యేంత విస్కీ సీసాలు ఇలా నడిచింది కథ. లాక్ డౌన్ అని ప్రకటించిన క్షణాల్లోనే జరిగింది ఇదంతా. గతేడాది లాక్ డౌన్ కారణంగా కొన్ని నెలల పాటు నాలుకకు ...
Covid Air borne : వైరస్ పవర్ పెంచుకుంటోంది.. ఎయిర్ బోర్న్గా మారింది.. జాగ్రత్త..
కరోనావైరస్ రోజురోజుకీ పవర్ పెంచుకుంటోంది.. మ్యుటేట్ అవుతూ ఎయిర్ బోర్న్ గా మారిపోయింది.. ఇప్పుడు గాలిలోనూ వేగంగా వ్యాపిస్తోంది ఈ మహమ్మారి..
Corona Education System : విద్యావ్యవస్థను కోలుకోలేని దెబ్బకొట్టిన కరోనా మహమ్మారి
కరోనా... ఏ వ్యవస్థను ఎంత నాశనం చేసిందో తెలియదు కానీ భారతీయ విద్యావ్యవస్థను మాత్రం కోలుకోలేని దెబ్బకొట్టింది. విద్యార్ధుల జీవితాల్లో కీలకమైన రెండు సంవత్సరాలను మింగేసింది. ఇన్నాళ్లూ దూరంపెట్టిన గ్యాడ్జెట్లతో ఆన్లైన్ క్లాసులతో గదిలో బందీ�
LockDown effect : లాక్డౌన్ నుంచి పెరిగిన నిరుద్యోగం, 34.7శాతం మందికి నిరాశ
కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా యువతపై తీవ్ర ప్రభావం చూపింది. లాక్డౌన్ కాలంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. కార్మికులకు పనులు దొరకలేదు. ఇంటి పనివారంతా ఇంటికే పరిమితమయ్యారు.
వికలాంగ కుక్కల ఆశ్రమానికి కష్టాలు..మూగ జీవాల జాలి చూపులు
thailand shelter :థాయ్లాండ్లోని ది మ్యాన్ దట్ రెస్క్యూస్ డాగ్స్ అనే ఫౌండేషన్ వికలాంగ కుక్కలకు ఆశ్రయమిస్తోంది. వికలాంగ కుక్కల కోసం ఓ ఆశ్రమాన్ని స్థాపించి వాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. అంగవైకల్యంతో బాధపడుతూ కపుడు నింపుకోవటానికి నానా కష్టాలు
WHO చీఫ్ హెచ్చరికలపై ఆనంద్ మహీంద్ర స్పందన అదుర్స్
కరోనా… చివరి మహమ్మారి కాదని, తరువాత మరిన్ని మహమ్మారులు దాడి చేసే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) చీఫ్ టెడ్రోస్ అధనామ్ గేబ్రేయేసస్ హెచ్చరికలపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర స్పందించారు. మళ్లీ నిరాశకు గురి చేసేముందు, ప్రస్తుత మహ