Home » corona patients
కరోనావైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రజలకు, ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆశించిన మేర ప్రయోజనం లేదు. కరోనాను కట్టడి చేయాలంటే వీలైనంత త్వరగా బాధితులను గుర్తించి వ
కరోనా తీవ్రత ఎక్కువైందని ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారా? హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని డబ్బులు కట్టనవసరం లేదని అనుకుంటున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్. హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా దండగే అన్నట్టు ఉంది పరిస్థితి. ఇన్సూరెన్స్ ఉన్న వారికి కూడా కరోనా చి�
తిరుపతి రుయా ఆసుపత్రిలో ఇటీవల ఆక్సిజన్ అందక 11 మంది కొవిడ్ రోగులు మృతి చెందిన హృదయవిదారక ఘటన గురించి తెలిసిందే. అయితే, ఆక్సిజన్ అందక మరణించినవారి సంఖ్య విషయంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నాయి
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి వెళ్లిన సీఎం కేసీఆర్.. కరోనా ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. వారితో స్వయంగా మాట్లాడిన సీఎం కేసీఆర్, ధైర్యంగా ఉండాలని వారికి చెప్పారు. వారిని అడిగి వారికి అందుతున్న వైద్య సేవల గురించి �
Covid -19 కరోనా మహమ్మారి ఏ విధంగా వస్తుందో అర్ధం కానీ పరిస్థితి.. వస్తువులను అంటిపెట్టుకొని ఉండే వైరస్ మనుషులు వాటిని తాకగానే శరీరానికి అంటుకొని ముక్కు, నోరు, కంటి ద్వారా లోపలికి వెళ్తుందని గతంలో చేసిన పరిశోధనల్లో వెల్లడైంది. ఇక తాజాగా దంతవైద్యుల
ఆమె పేరు అన్నపూర్ణ. సాదాసీదా ఉద్యోగం. కానీ, ఆమె అందించే సేవలు పరిపూర్ణం. ప్రస్తుతం ఆమె 8 నెలల గర్భిణి. అయినా వెనుకడుగు వేయకుండా, అధైర్యపడకుండా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తోంది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ తన అమూల్యమైన సేవలు అందిస్తూ అ
కరోనా మహమ్మారి కోట్లాది కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అనేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. ఇది చాలదన్నట్టు వారిపై జీఎస్టీ రూపంలో అదనపు భారం పడింది. విపత్కర సమయంలోనూ కరోనా బాధితులపై వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) మోత మోగుతూనే ఉం
తమిళనాడులో కరోనా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది. రోజూ భారీగా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపట్టినప్పటికి, కేసులు మాత్రం తగ్గడం లేదు. అసలు తమిళనాడు కరోనా కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? దీనికి కోవిడ�
కరోనా రోగుల చికిత్స కోసం వినియోగించే రెమ్ డెసివర్ ఔషధం గురించి ఎయిమ్స్ డాక్టర్లు కీలక సూచన చేశారు. హోం ఐసోలేషన్లో ఉన్న వారు రెమ్డెసివర్ తీసుకోవద్దని వారు చెప్పారు. కొవిడ్ పేషెంట్ల కోసం ‘మెడికేషన్ అండ్ కేర్ ఇన్ హోం ఐసోలేషన్’ అనే వ�
కరోనా కష్టకాలంలో తెలుగు క్రికెటర్ హనుమ విహారి తన పెద్దమనసు చాటుకున్నాడు. కరోనా బాధితులకు అండగా నిలిచాడు. కరోనా బాధితుల సహాయార్థం తన మిత్రులతో కలిసి నెట్వర్క్ను ఏర్పాటు చేసి దాని ద్వారా కరోనా బాధితులకు పడకలు, ఆక్సిజన్ సిలిండర్లను, ప్లాస�