Home » corona patients
కరోనా బాధితుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ పేషెంట్ల కోసం జర్మన్ షెడ్ల నిర్మాణానికి టీటీడీ ముందుకువచ్చింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం 22 జర్మన్ షెడ్లు ఏర్పాటు చేయడానికి టీటీడీ నిర్ణయించింది. �
బెంగళూరులో ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 6వేలమంది కరోనా పేషెంట్లు కనిపించకుండాపోయారు. దీంతో వారి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.
ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. 80 మంది డాక్టర్లు కరోనా బారిన పడ్డారు. పైగా వారంతా ఒకే ఆసుపత్రికి చెందిన వారే. అందులో ఒక శస్త్రచికిత్స నిపుణుడు మహమ్మారికి బలయ్యారు. అయినా ఆ ఆసుపత్రి వైద్యులు తన ధర్మం మరిచిపోకుండా కరోనా బాధితులకు చికిత్స
ఆసుపత్రుల్లో కరోనా రోగుల అడ్మిషన్ కు సంబంధించి కేంద్రం కీలక సవరణలు చేసింది. మహమ్మారి విపత్కర పరిస్థితుల్లో కోవిడ్ రోగులకు కేంద్రం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. కొవిడ్ రోగులు ఆసుపత్రుల్లో చేరేందుకు పాజిటివ్ నిర్ధారణ పత్రం తప్పనిసరి కాదని వెల్ల�
సరదాగా మొదలు పెట్టిన పనులు కొన్ని సమయాల్లో జీవితాలను మలుపు తిప్పుతాయి. ఆ సరదా పనులే ఫ్యూచర్ లో జీవనాధారం కావొచ్చు. కష్టకాలంలో ఆదుకోవచ్చు. కరోనా సంక్షోభం వేళ.. అలాంటి సరదా పనే ఇప్పుడు ఎంతోమందికి జీవనోపాధిగా మారింది. కోవిడ్ టిఫిన్స్...
అంబులెన్స్ అనగానే పెద్ద వాహనమే గుర్తుకొస్తుంది. నాలుగు చక్రాలతో కూడిన వ్యాన్లు అంబులెన్స్ లుగా ఉన్నాయి. కానీ, ఆటో అంబులెన్స్ లు ఎప్పుడైనా చూశారా? కనీసం విన్నారా? అవును ఆటో అంబులెన్స్ లు కూడా వచ్చేశాయి. అదీ ఆక్సిజన్ సౌకర్యం ఉన్నాయి.
కరోనా సెకండ్ వేవ్ తో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమవుతోంది. చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పరిస్థితి అంతకంతకూ దిగజారుతోంది.
కరోనా రోగుల్లో ఇటీవల హార్ట్ ఎటాక్ తో చనిపోతున్నారు. కరోనా మరణాల్లో హార్ట్ ఎటాక్ కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో కరోనా బారిన పడ్డ వారిలో ప్రాణభయం పట్టుకుంది. హార్ట్ ఎటాక్ వస్తుందేమోనని కంగారు పడుతున్నారు. అసలు కరోనా రోగులకు హార్ట్ ఎటాక్ ఎం
కరోనా రోగులను ఆసుపత్రుల్లో చేర్చుకునే విషయంలో ప్రైవేటు హాస్పిటల్స్ కు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి బాధితులను ఆసుపత్రిలో చేర్చుకోవాలో స్పష్టం చేసింది. తీవ్ర, అతి తీవ్రమైన లక్షణాలు ఉన్నవారిని మాత్రమే ఆసుపత్రుల�
దేశానికి లైఫ్ లైన్ గా నిలుస్తున్న ఇండియన్ రైల్వేస్.. కరోనా విపత్కర పరిస్థితుల్లో కరోనాపై పోరాటంలో తనదైన పాత్ర పోషించింది. కరోనా సంక్షోభంలో కీలకమైన మెడికల్ ఆక్సిజన్ ని పలు రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది ఇండియన్ రైల్వేస్. అంతేకాదు కరోనా పేషెంట�