Home » corona patients
దేశంలోని ప్రతిష్టాత్మక ఎయిమ్స్ స్థాయిలో తీర్చిదిద్దుతామన్న టిమ్స్ పరిస్థితి ఘోరంగా తయారైంది. కరోనా బాధితులను ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోవడం లేదు.
కరోనా రోగులకు అండగా నిలివాల్సిన ఈ సమయంలో కొందరు డాక్టర్లు నీచానికి ఒడిగట్టారు. పవిత్రమైన వైద్య వృత్తికి కళంకం తెస్తున్నారు. భారత్ ను కరోనా కబళిస్తున్న వేళ..
కరోనావైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ దేశంలో ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. ఆసుపత్రుల్లో సరిపడ ఆక్సిజన్ సరఫరా లేక కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. ప్రాణవాయువు అందక ప్రతిరోజూ పదుల సంఖ�
ఢిల్లీలో ఆక్సిజన్ కొరత ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కోవిడ్ ఆస్పత్రులకు సరైన సమయంలో మెడికల్ ఆక్సిజన్ సరఫరా జరగకపోవడంతో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు.
ఆక్సిజన్ అందిస్తూ..వందల సంఖ్యలో రోగులును కాపాడుతున్నాడు. అందుకే అతడిని అందరూ ‘ఆక్సిజన్ మ్యాన్’ అని పిలుస్తున్నారు. అతడే..పాట్నాకు చెందిన 52 ఏళ్ల గౌరవ్ రాయ్.
హైదరాబాద్లో రెమిడెసివిర్ బ్లాక్ దందా కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఫార్మా కంపెనీల సిబ్బందే.. ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్కు తరలిస్తుండటంతో.. జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో కరోనా రోగులకు ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా చికిత్స అందించనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. కరోనా వ్యాక్సినేషన్కు ఎలాంటి ఆటంకాలు లేకుండా అవసరాలకు సరిపడా డోసులను అందుబాటులో ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రోగుల ఆరోగ్య స్థితి సీరియస్ అయితేనే హాస్పిటల్స్ లో బెడ్స్ కేటాయించాలని నిర్ణయించి..
ap government diwali celebrations: ఏపీలో దీపావళి సంబరాలపై జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం రెండు గంటలు మాత్రమే టపాసుల వినియోగానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీపావళి రోజున రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చుకోవాలని ప్రభుత్వం సూచించ�
Special timing for Covid-19 patients : దుబ్బాక ఉప ఎన్నిక ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. 148 గ్రామాల్లో 315 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కోవిడ్ బాధితుల కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు �