Home » corona patients
ఇప్పటికే దేశం కరోనా కారణంగా అతలాకతలం అయిపోతూ ఉంది. కరోనా వైరస్ మహమ్మారి తీవ్ర రూపం దాల్చడంతో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. భారతదేశంలో కరోనావైరస్ కేసులు ఇప్పటికే నలభై లక్షలు దాటిపోగా.. కరోనా వైరస్ రోగుల సంఖ్య రికార్డు స్థాయిలో బ్రెజిల్�
ఎవరూ చేయని ధైర్యం చేశారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి చేరుకున్న మంత్రి…పీపీఈ కిట్ ధరించి కరోనా బాధితులను పరామర్శించి విమర్శలు చేస్తున్న వారి నోళ్లు మూయించారు. రోగులకు ధైర్యం చెప్పారు. ఆసుపత్రిలో 150 పడకలను ఏర్ప�
ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ ఆస్పత్రి నుంచి ముగ్గురు కరోనా రోగులు పరారయ్యారు. బ్లాక్ నెం.216 నుంచి శ్రీనివాసరావు, నారాయణ రెడ్డి, రామలక్ష్మణరెడ్డి వైద్య సిబ్బంది కళ్లుగప్పి ముగ్గురు రోగులు వెళ్లిపోయారు. పేషెంట్స్ పరారీపై రిమ్స్ సూపరింటెండెం�
విజయవాడ హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో అగ్నిప్రమాద ఘటనపై కమిటీలు రిపోర్టులు తయారు చేశాయి. ప్రమాద ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్వర్ణ ప్యాలెస్ లో కొవిడ్ కేర్ సెంటర్ నిర్వహణకు మే 18న అనుమతి కోరిన రమేష్ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం, మే 15
విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి కొవిడ్ కేర్ సెంటర్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ.. ఏపీ సీఎం జగన్కు ఫోన్ చేశారు. అగ్నిప్రమాద వివరాలను సీఎంను అడిగి తెలుసుకున్నారు. రమేష్ అనే ప్రైవేటు హాస్పిటల్ హోటల్ను లీజుకు
విజయవాడలో హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో అగ్నిప్రమాద ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్నిప్రమాద కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఘటనపై విచారణ జరపాలని సీఎం జగన్ ఆదేశించారు. అగ్నిప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు స
విజయవాడలో కరోనా సెంటర్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రమేష్ ప్రైవేట్ ఆసుపత్రి కొవిడ్కేర్ సెంటర్గా వినియోగిస్తున్న హోటల్ స్వర్ణ ప్యాలెస్లో ఆదివారం (ఆగస్టు 9,2200) తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. పలువురి పరిస�
కరోనా పేషెంట్లకు ప్లాస్మానే అమృతం..సంజీవని అని అన్నారు మెగాస్టార్ చిరంజీవి.. కరోనా నుంచి కోలుకున్నవారు తప్పకుండా ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. ప్లాస్మా డొనేషన్ పై అపోహలు వద్దన్నారు.. ప్లాస్మా డొనేషన్ పై ప్రతిఒక్కరిలో అవగా�
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ పాఠశాల విద్యార్థుల కోసం డిజిటల్ క్లాసులు నిర్వహించాలని , ఇందుకోసం దూరదర్శన్ ద్వారా పాఠాలు ప్రసారం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బుధవారం ప్రగతి భవన్
కోవిడ్ పేషెంట్కు 30 నిమిషాల్లోగా ఆస్పత్రిలో బెడ్ కేటాయించాలనని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కోవిడ్ ఆస్పత్రుల్లో బెడ్లను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. బెడ్ల పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆద�