Home » corona patients
Yong man Free Oxygen : కరోనా విలయతాండం చేస్తున్న సమయంలో కరోనా బాధితులకు నా వంతు సహాయంగా ఉచితంగా ఆక్సిజన్ అందిస్తున్న ఓ యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ జరిగింది. సహాయం చేస్తున్నవారిని అభినందించాల్సింది పోయినవారిపైనే కేసులు పెట్టటం
Inspiration farmer : గుజరాత్లోని మోర్బీలో విజయ్ భాయ్ సీతాపారా అనే యువ రైతు కరోనా రోగుల కోసం చేస్తున్న పనికి అందరూ ప్రశంసిస్తున్నారు. హద్మతీయ గ్రామంలో… విజయ్ భాయ్ సీతాపారాకు ఓ చిన్న నిమ్మతోట ఉంది. ఈ తోటలో 40 వరకూ నిమ్మ చెట్లున్నాయి. ఆ చెట్లనుంచి ప్రతీరోజ
ఆక్సిజన్ బెడ్ కు రూ.6వేల 500 మాత్రమే చార్జ్ చేయాలి. అదే వెంటిలేటర్ తో కూడిన ఐసీయూకి అయితే..16వేలు మాత్రమే చార్జి చేయాలి.. కరోనా రోగులకు చికిత్సలు అందించే ప్రైవేటు ఆస్పత్రులకు ఏపీ ప్రభుత్వం ఖరారు చేసిన ఫీజులు ఇవి.
కోవిడ్ ఆసుపత్రుల్లో వరుస అగ్నిప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే కొన్ని ఆసుపత్రుల్లో ప్రమాదాలు జరిగి కరోనా రోగులు చనిపోయారు. ఆ విషాదం నుంచి తేరుకోకముందే మరో కోవిడ్ ఆసుపత్రిలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి రోగులు ప్రాణాలు కోల్పోయారు.
కరోనా సంక్షోభాన్ని సైతం సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లోని కొందరు కేటుగాళ్లు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారిని బతికించే మందుల పేరుతో దందా సాగిస్తున్నారు. ఏపీ, తెలంగాణలో అత్యవసర ఔషధాలను బ్లాక్ మార్క�
పక్కింట్లో ఎవరికైనా కరోనా వచ్చిందని తెలిస్తే మన ఇంటి తలుపులు, కిటికీలు మూసేసుకుని బతుకుతున్న రోజుల్లో ఉన్నాం మనం. ఇక మన ఇంట్లోనే ఎవరికైనా పాజిటివ్ అని తేలితే భయం భయంగా బతికే మనస్తత్వాలు మనవి. సొంత వాళ్లే అయినా దగ్గరికి వెళ్లేందుకు కూడా సాహస
కోవిడ్ రోగులను చివరికి అంబులెన్స్ నిర్వాహకులూ వదలడం లేదు. ఆపద సమయంలో తమను ఆశ్రయించిన కోవిడ్ పేషంట్లను పీల్చి పిప్పి చేస్తున్నారు.
చిత్తూరు జిల్లా చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. కరోనా బాధితుల కోసం తన సొంత డబ్బుతో ప్రత్యేకంగా చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తన నియోజకవర్గం చంద్రగిరి పరిధి
కరోనా రోగులకు పెయిన్ కిల్లర్స్ తో ప్రమాదం పొంచి ఉందా? నొప్పిని తగ్గించే ఆ మాత్రలు కరోనాను మరింత తీవ్రం చేస్తాయా? అంటే.. అవుననే అంటోంది భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్). కరోనా బారిన పడ్డ సమయంలో పెయిన్ కిల్లర్స్ వినియోగం విషయంలో కీలక విషయాన్�
రెమిడెసివిర్.. ప్రస్తుతం కరోనా క్రైసిస్లో మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న ఇంజెక్షన్ ఇది.. కొందరు కేటుగాళ్లు కృత్రిమ కొరత సృష్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.