Home » corona patients
కరోనా వైరస్ వీరవిహారం చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాపై పోరు చేసేందుకు వైద్య నిపుణులను నియమించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రస్తుత స్పెషలిస్టు వైద్యులకు తోడుగా మరో 1,200 మ�
కరోనా రోగులు, వారికి ఇచ్చే ట్రీట్ మెంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పాజిటివ్ ఉండి లక్షణాలు లేనివారిని హోం ఐసొలేషన్లో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. తక్కువ లక్షణాలు ఉన్నవారికి జిల్లా �
ఢిల్లీలో కరోనా రోగుల సంఖ్య, కోలుకుంటున్న వారి సంఖ్యపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక ట్వీట్ చేశారు. ఢిల్లీలో పరిస్థితి దారుణంగా ఉందనే వార్తలు వస్తున్న వేళ కేజ్రీవాల్ ఆసక్తికర కామెంట్ చేశారు. ఢిల్లీలో కరోనా పరిస్థితిపై ఆయన ట్వీట్ చేశారు. కరోన�
హైదరాబాద్లో కొత్త తరహా దందా మొదలైంది. కాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్టుగా వ్యవహారం తయారైంది. డబ్బు ఆశతో కొందరు వ్యక్తులు కొత్త దోపిడీకి తెరలేపారు. ప్రజల్లో ఉన్న కరోనా భయాన్ని తమకు అనుకూలంగా చేసుకుని క్యాష్ చేసుకుంటున్నారు. ఎదుటి వారి అవసరా�
కరోనా వైరస్ తీవ్రత మీపై ఎంతగా ఉందో అంచనా వేయొచ్చు అంటోంది కొత్త అధ్యయనం.. కరోనా సోకిన వారికి వెంటిలేటర్ అవసరమా? లేదా అనేది ఈ ఒక్క బ్లడ్ టెస్టుతో తేలిపోతుందని యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా శాస్త్రవేత్తల లేటెస్ట్ స్టడీ వెల్లడించింది. కరోనాకు కచ్చ
తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతుండడంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులు ఫుల్
తెలంగాణలో కరోనా బాధితులకు కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. గాంధీ ఆసుపత్రిలో ప్లాస్మా థెరపీకి కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి ప్లాస్మాను డాక్టర్లు సేకరించనున్నారు. సీరియస్ కండీషన్లో ఉన్న కరోనా బాధితులకు ఈ ప్లా�
కరోనా బాధితులకు ఎలాంటి ట్రీట్ మెంట్ ఇవ్వాలి? ఏయే మెడిసిన్ వాడాలి? ఏ ఆసుపత్రిలో చికిత్స అందించాలి? ఏ వయసు వారికి ఎలాంటి చికిత్స అందించాలి? బాధితులను ఏ
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 453కి చేరింది. ప్రస్తుతం 397 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో 11 మంది మృతి
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పట్ల తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కేసులు రాష్ట్రంలో ఎక్కడా నమోదుకానప్పటికీ, ముందస్తు చర్యలు ప్రారంభించింది.