Home » corona positive
ముంబైలో 230 మంది డాక్టర్లకు కరోనా బారినపడ్డారు. గత మూడు రోజుల్లోనే 230 మంది రెసిడెంట్ డాక్టర్లు కరోనా సోకిందని JJ హాస్పిటల్ చాప్టర్ అధ్యక్షుడు గణేష్ సోలుంకే తెలిపారు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కుమార్తె సనా గంగూలీ కరోనా కరోనా బారినపడ్డారు.
క్యాబినెట్ సమావేశానికి ముందు ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద కరోనా పరీక్షలు నిర్వహించారు. డిప్యూటీ సీఎంలు రేణుదేవి, తార్ కిషోర్ ప్రసాద్తో సహా నలుగురు మంత్రులకు కరోనా పాజిటివ్ నిర్దారణ
ఆంధ్రప్రదేశ్ లో నిన్న కొత్తగా 334 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యిందని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో తెలిపింది.
పంజాబ్ లోని కాలేజీలు కోవిడ్ హాట్ స్పాట్ లుగా మారుతున్నాయి. తాజాగా పాటియాలా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 100 మందికి కోవిడ్ నిర్ధారణ అయినట్లు పంజాబ్ మంత్రి రాజ్ కుమార్ వెర్కా చెప్పారు.
తనకు స్వల్ప లక్షణాలున్నట్లు కేజ్రీవాల్ ట్విట్టర్ లో వెల్లడించారు. ఇటీవల తనను కలిసినవారు టెస్టులు చేయించుకోవాలని సూచించారు.
భారత్ లోని భారీ క్రూయిజ్ షిప్పుల్లో ఒకటైన కార్డీలియా నౌకలో కరోనా కలకలం రేగింది. ముంబై నుంచి గోవా చేరుకున్న ఈ నౌకలో 66 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.
ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా 122 మందికి కోవిడ్ సోకింది. అదే సమయంలో 103 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
హీరో జాన్ అబ్రహాంతోపాటు అతడి భార్యకు కరోనా సోకింది. ''మూడు రోజుల క్రితం ఓ వ్యక్తిని కలిశాను. ఆ తర్వాత అతడికి కోవిడ్ పాజిటివ్ ఉన్నట్టు తెలిసింది. వెంటనే నేను, నా భార్య......
యువ హీరో విశ్వక్సేన్ కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని తానే స్వయంగా తెలియచేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. విశ్వక్సేన్ తన సోషల్ మీడియాలో “నాకు కోవిడ్ -19 పాజిటివ్........