Home » corona test
కరోనా లక్షణాలు జంతువుల్లో కూడా కనిపిస్తున్నాయి. కుక్కలు, పిల్లులతో సహా జూలలో ఉండే జంతువులు కూడా కరోనా బారినపడుతున్నాయి.
తమిళనాడులో ఇవాళ 56 ఏనుగులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. కోయంబత్తూరు, నీలగిరి జిల్లాలలో 2 శిబిరాలు ఏర్పాటు చేసి ఏనుగులకు మంగళవారం కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
దేశంలో ఏప్రిల్, మే నెలల్లో కరోనా కేసులు విపరీతంగా నమోదయ్యాయి. ఈ రెండు నెలల్లో ప్రతి రోజు మూడు నుంచి నాలుగు లక్షల మధ్య కరోనా కేసులు నమోదయ్యేవి. ఇక మరణాలు కూడా అధికంగా సంభవించాయి.
Lion Died With Corona: కరోనా సోకి ఓ సింహం మృతి చెందింది. తమిళనాడులోని అరిగ్ నర్ అన్నా జూపార్క్ లో ఓ మగ సింహానికి కరోనా సోకి శుక్రవారం మృతి చెందింది. ఐదు రోజుల క్రితం సింహం అనారోగ్యానికి గురికావడంతో వైద్యులు పరీక్షించారు. కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టి�
డ్రైస్వాబ్ (పొడి పరీక్ష).. కరోనా నిర్ధారణ పరీక్షను మరింత చౌకగా, వేగంగా చేసేందుకు ఉపయోగపడే కిట్. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) ఈ కిట్ ను అభివృద్ధి చేసింది.
కరోనా మన సమాజంలో మిళితమై ఒకటిన్నర ఏడాది గడిచిపోయింది. ఈ సమయంలో కరోనాను అంతం చేసేందుకు ఎన్నో ప్రయోగాలు చేసిన నిపుణులు చివరికి వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చారు. పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ జరిపేందుకు మరికొంత సమయం..
కరోనా పోరులో జాతీయ రక్షణ పరిశోధనా సంస్థ(DRDO) దూసుకుపోతోంది. వైరస్ను అంతమొందించేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఫలితాలను సైతం సాధిస్తోంది.
కరోనా పరీక్షల కోసం ప్రజలు ఆసుపత్రులు, ల్యాబ్ ల ముందు బారులురు తీరుతున్నారు. ఎండని లెక్కచేయకుండా కరోనా పరీక్షల కోసం వస్తున్నారు. అయితే ఏజెన్సీ ఏరియాల్లో మాత్రం గిరిజనులు పరీక్షలు చేయించుకోవడానికి ముందు రావడం లేదు.
UP Covid Test : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం కరోనా టెస్ట్ లు చేయటం.. వ్యాక్సిన్లు వేసే ప్రక్రియ పెద్ద ఎత్తున చేపట్టిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ లో కరోనా పరీక్షలు నిర్వహించటానికి వచ్చిన వైద్యాధికారులపై గ్రామస్తులు దాడి చేసిన ఘటన
టీకా వేయించుకుంటే కరోనా సోకుతుందా? ఇప్పుడు అనేకమందిని వేధిస్తున్న ప్రశ్న ఇది. దీనికి కారణం అనేకమంది వ్యాక్సిన్ వేయించుకున్న మూడు రోజులకే దగ్గు, జ్వరంతో వైరస్ బారినపడటమే. దీంతో వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా బారిన పడతామనే భయం అందరిలోనూ పెరిగ