Home » corona test
వరంగల్ అర్బన్ జిల్లాలో విషాదం నెలకొంది. కరోనా నిర్ధారణ పరీక్షకు వెళ్లిన యువకుడు మృతి చెందారు.
కేసీఆర్ కరోనా ఫలితాల్లో అస్పష్టత
కరోనా పరీక్షల్లో తప్పులు దొర్లుతున్నాయి. అవి సిబ్బంది చేస్తున్న తప్పులో, లేదంటే టెస్టింగ్ కిట్స్ వలన జరుగుతున్న పొరపాటో అనేది తెలుసుకోవడం వైద్యులకు తలనొప్పిగా మారింది.
ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో జరిగిన కుంభమేళాలో కరోనా కలకలం రేపింది. ఐదు రోజుల వ్యవధిలోనే అక్కడ 1701మంది కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని అధికారులు తెలిపారు. కుంభమేళా జరిగిన ప్రదేశంలో ఏప్రిల్ 10 నుంచి 14 వరకు మొత్తంగా 2లక్షల 36వేల 751
chittoor: madanapalle twin murders case..Twist : ఏపీ చిత్తూరు జిల్లా మదనపల్లెలో సంచలనంరేపిన అలేఖ్య, దివ్యల హత్యకేసులో మృతుల తల్లిదండ్రులను మంగళవారం (జనవరి 26,2021) పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారికి కరోనా టెస్టులు చేయటానికి యత్నిస్తుండా ఈ కేసులో ఏ1 నిందితురాలు అయి తల్లి
శ్రావణ మాసం అంటేనే శుభకార్యాలకు నెలవు. అందులోనూ ఈ నెలలో వచ్చే వివాహ ముహూర్తాల ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. కానీ, కరోనా దెబ్బకు ఈసారి పెళ్లిళ్లలో బ్యాండ్ బాజాలు మోగే పరిస్థితి లేదు. పందిళ్లు.. సందళ్లు అసలే లేవు. పెళ్లిళ్ల నిర్వహణలో అట్టహాసాలు, ఆ�
హైదరాబాద్ లోని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తున్నాయి. తాజాగా రాజేంద్రనగర్ లోని విజయా డయాగ్నోస్టిక్ సెంటర్ వ్యవహారం బయటపడింది. ఈ ఆస్పత్రి సిబ్బంది కరోనా బాధితులకు టెస్టులు చేస్తూ కోవిడ్ పేషెంట్లకు రహస్యంగా ఇత
కరోనా మానవత్వాన్ని చంపేస్తోంది. సొంతవాళ్లు చనిపోతున్నా..జరగాల్సిన చివరి కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావడం లేదు. కరోనా భయంతో ఎవరైనా దూర ప్రాంతాల నుంచి ఇంటికి వచ్చే వారిని రావొద్దంటున్నారు. ఒకవేళ వచ్చినా..క్వారంటైన్ కేంద్రంలోనే ఉండాలని చ
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఆయన కరోనా లక్షణాలైన గొంతు నొప్పి, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో ముందుజాగ్రత్తగా ఆయనకు కరోనా టెస్టులు చేయాలని నిర్ణయించారు. ఇవాళ(జూన్ 9,2020) కేజ్రీవాల్ కు కరోనా నిర్ణారణ పర�
హమ్మయ్య. అనుమానాలు తొలిగాయి. భయం పోయింది. డాక్టర్ల సలహా మేరకు ముందుజాగ్రత్తగా కరోనా పరీక్షలు చేయించుకున్న నగర