Home » corona vaccination
మిక్సింగ్ టీకాలు ఇవ్వడం వలన మంచి సత్ఫలితాలు వస్తున్నాయని తేల్చారు స్వీడన్ పరిశోధకులు. దేశ వ్యాప్తంగా పరిశోధనలు చేసిన వీరు భిన్న టీకాలు సత్పలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు
గురు, శుక్ర, శని, ఆదివారాల్లో వ్యాక్సినేషన్ నిలిపివేస్తున్నట్లు తెలిపింది ప్రభుత్వం. సోమవారం నుంచి యధావిధిగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 26,727 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
దేశంలో కొత్తగా 30,773 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,34,48,163కు చేరింది. వీటిలో 3,26,71,167 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు.
గత నాలుగు రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. బుధవారం వరకు కరోనా కేసులు 30 వేలకు దిగువన నమోదుకాగా గురువారం నుంచి కరోనా కేసుల ఉదృతి పెరిగింది.
దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత నాలుగు రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గత వారం 30 వేలకు దిగువన నమోదైన కేసులు.. గురు, శుక్రవారాల్లో 30 వేలు దాటాయి.
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారం 25,404 కరోనా కేసులు నమోదు కాగా బుధవారం 27,176 నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 3,51,087కి చేరింది.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గింది. శనివారం 1145 కరోనా కేసులు నమోదైనట్లు హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు.
గత నాలుగు రోజులుగా పెరుగుతూ వస్తున్న కరోనా కేసులు శుక్రవారం భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 34,973 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
గత రెండు రోజులుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. బుధవారం 37,800 కరోనా కేసులు నమోదు కాగా గురువారం 42,263 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.