Home » corona vaccination
కరోనా కట్టడి కోసం చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశంలో ముమ్మరంగా సాగుతోంది. 18ఏళ్లు పైబడిన వారందరికి ప్రభుత్వం టీకాలు ఇస్తోంది. కాగా, కోవిడ్ వ్యాక్సినేషన్లో కొత్త మైలురాయిని..
ఆదివారంతో పోల్చుకుంటే సోమవారం దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఆదివారం 40 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిలో కొందరు కరోనా బారినపడుతున్నారు. ఇప్పటివరకు 2.6 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా బారినపడ్డారు.
రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు మూడవడోసు వ్యాక్సిన్ మూడవ డోస్ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుందని సీరం సీఈఓ పూనావాలా తెలిపారు
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజువారి కేసులు ఆదివారం స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 36,083 కొత్త కరోనా కేసులు వెలుగు చూశాయి.
అమెజాన్ అలెక్సాతో ఇప్పుడు కోవిడ్ కి సంబందించిన సమాచారం కూడా తెలుసుకోవచ్చు. వర్చ్యువల్ అసిస్టెంట్ ద్వారా కోవిడ్ టెస్టింగ్ సెంటర్లు, వ్యాక్సినేషన్ సెంటర్లు మీకు దగ్గర్లో ఎక్కడున్నాయనేది తెలుసుకోవచ్చని అమెజాన్ ఇండియా పేర్కొంది. కోవిడ్ హెల�
చేతులు లేని యువకుడికి టీకా ఇచ్చారు వైద్యులు, కేరళలోని పాలక్కడ్ జిల్లాలో కు చెందిన ప్రణవ్ చేతులు లేకుండా జన్మించాడు. కాగా ఆదివారం కాలికి టీకా ఇచ్చారు వైద్యులు
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కొందరికి కరోనా సోకుతుంది. అయితే వారిలో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం చాలా తక్కువగా ఉందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. చాలామంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నిర్లక్ష్యంగా
కరోనా సమయంలో ఆరోగ్య సిబ్బంది అందించిన సేవలు మరువలేనివి.. నిద్రాహారాలు మాని పనిచేస్తున్నారు. ఓ వైపు కరోనా రోగులకు చికిత్స అందిస్తూనే మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. కొండలు గుట్టలు దాటుకుంటూ వెళ్లి ఏజెన్సీ ప�
భారతదేశంలో ఇంకా కరోనా తగ్గుముఖం పట్టలేదు. ఈ వైరస్ బారిన పడి ఎంతో మంది చనిపోతున్నారు. ఇప్పటి వరకు ఈ దిక్కుమాలిన వైరస్ తో నాలుగు లక్షల మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో మరో 835 మంది వైరస్ తో ప్రాణాలు కోల్పోయారు.